Telangana
డైరీ అలెర్జీతో జీవితాన్ని ముగించిన 20ఏళ్ల యువతి
తీవ్రమైన డైరీ(పాల ఉత్పత్తులు) అలర్జీతో బాధపడుతున్న అన్నా బెల్లిసారియో అనే ఒక యువతి.. పాలతో చేసిన డెజర్ట్ను తిన్న తర్వాత విషాదకరంగా తన జీవితాన్ని
Read Moreపాక్ ఇంత దరిద్రంగా ఉందా : పేపర్ల కొరతతో ఎన్నికలే వాయిదా అంట..!
ఎన్నికల చిహ్నాలను మార్చే ప్రక్రియను ఆపకపోతే సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయవలసి ఉంటుందని పాకిస్తాన్ ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఫిబ్రవరి 8న జరగనున్న ఎ
Read Moreఎమ్మెల్సీ ఇవ్వకపోయినా.. పార్టీకి విధేయుడిగా ఉంటా: అద్దంకి దయాకర్
ఎమ్మెల్సీ టికెట్ రేసులో చివరి నిమిషం వరకు పోటీ పడి నిరాశకు గురైన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. టికెట్ ఆశించిన మాట వాస్తవమే అని.. ఎమ్మెల్సీ
Read Moreకరోనా కంటే 20 రెట్లు పెద్దది.. ఏంటీ వైరస్ X
కొవిడ్ -19 మహమ్మారి నుండి ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ సమయంలోనే ఆరోగ్య నిపుణులు కొత్త బాంబును విసిరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) నివేది
Read Moreబరువు పెరిగేందుకే కాదు.. తగ్గడానికీ నెయ్యి అవసరమేనట
భారతీయ వంటశాలలలో కాలానుగుణమైన పదార్ధమైన నెయ్యి శరీరానికి అనేక రకాలుగా దోహదపడుతుంది. చాలా మంది నెయ్యి తింటే బరువు పెరుగుతారని అంటుంటారు. అయితే బరువు పె
Read Moreచూస్తూ ఉండండి.. మూడోసారీ మోదీ ప్రధాని కావడం ఖాయం: యూపీ సీఎం
2024 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి కాబోతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాముడి ఆశీర్వాదం లేకు
Read Moreరామ మందిరాన్ని అప్పుడే సందర్శిస్తా : ప్రాణ ప్రతిష్టకు శరద్ పవార్ కు ఆహ్వానం
జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానంపై
Read Moreఅయోధ్యకు వెళ్లను : సోనియా, రాహుల్ సరసన చేరిన లాలూ
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆయన విలేకరులతో మాట్ల
Read Moreబీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్పై కేసు నమోదు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు బిగ్ షాక్ తగిలింది. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్
Read Moreఆస్పత్రుల్లో డాక్టర్, నర్సు డ్యూటీ చేస్తున్న సైన్యం
శ్రీలంకలోని కొలంబోలో హాస్పిటల్ ఆర్డర్లీలు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది అలవెన్సులపై దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు శ్రీలంక.. రోగుల
Read Moreమణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస
మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. తెంగ్నౌపాల్ జిల్లాలోని మోరేలో భద్రతా దళాల పై కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక పోలీస్ కమాండో మృతి చెందారు. కాల్పులు జర
Read Moreబిగ్ డీల్ : తెలంగాణలో అదానీ గ్రూప్ 12 వేల కోట్ల పెట్టుబడి
అదానీ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో పలు వ్యాపారాల ద్వారా రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలంగాణ ప్ర
Read More











