Telangana

కొత్త ఓటర్లు నమోదు చేయించుకోవాలి : గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు :  శని, ఆదివారాల్లో  నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని ఖమ్మం కలెక్ట

Read More

సొంత ఖర్చులతో స్కూల్​లో టాయిలెట్​ కట్టించిన కానిస్టేబుల్​

దహెగాం, వెలుగు :  స్కూల్​లో టాయిలెట్ ​లేక టీచర్లు, స్టూడెంట్లు పడుతున్న ఇబ్బందులు చూడలేక ఓ కానిస్టేబుల్​ చలించారు. తన సొంత ఖర్చులతో టాయిలెట్​ను క

Read More

ఐఐటీలో ముగిసిన ఇన్వెంటివ్ ఇన్నోవేషన్ 2.0

కంది, వెలుగు : సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) హైదరాబాద్ క్యాంపస్ లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఇన్వెంటివ్ ఇన

Read More

ఓటర్​ లిస్టులో పేరు నమోదు చేసుకోవాలె : కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి, వెలుగు : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు లిస్టులో పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పిలుపు నిచ్చారు. శనివారం ఆమె పలు పోలిం

Read More

డబుల్​ ఓట్లను తొలగించాలె : కలెక్టర్​ రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు :  జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాలో ఉన్న డబుల్​ఓట్లను తొలగించాలని కలెక్టర్​ రాజర్షి షా అధికారులకు సూచించారు. శనివారం మెదక్​ పట్

Read More

పులులకు హాని చేయొద్దు : నీరజ్ కుమార్

    జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నీరజ్ కుమార్      బాధితులకు పరిహారం అందజేత కాగజ్ నగర్, వెలుగు : పులులను కాపాడే

Read More

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం

    31 మంది కౌన్సిలర్లకు 21 మంది మద్దతు కాగజ్ నగర్, వెలుగు:  కాగజ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ మహమ్మద్ సద్దాం హుస్సేన్, వైస్

Read More

2 నిమిషాల్లో 200మంది ఐటీ ఉద్యోగులు తొలగింపు

కొంతకాలం నుంచి కొనసాగుతోన్న లేఆఫ్స్ పర్వం దిగ్గజ టెక్ కంపెనీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. రాబోయే రోజుల్లోనూ భారత ఐటీ వృత్తి నిపుణులు, టెకీలకు అం

Read More

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ.. సెక్షన్ 144 విధింపు

అయోధ్యలోని రామ మందిర 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక, రాబోయే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ పోలీసులు శాంతియుత వేడుకలను నిర్ధారించడ

Read More

ఇదీ యోగి ఇలాకాలో పరిస్థితి.. 60వేల పోలీస్ ఉద్యోగాలకు.. 50 లక్షల మంది దరఖాస్తు

యూపీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో 60,244 కానిస్టేబుల్ పోస్టులకు దాదాపు 50లక్షల యువకులు దరఖాస్తు చేస్తున్నారు. ఈ స్థాయిలో ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్

Read More

16 వేల బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం

జగిత్యాల టౌన్, వెలుగు : బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేశాడు జగిత్యాలకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ గుర్రం దయాకర్. ఈనెల 22న రామ్​లల్లా ప్ర

Read More

రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్

న్యూఢిల్లీ: ప్రముఖ సినీనటి రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసులో ఏపీలోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్(24)ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ

Read More

బిట్​ బ్యాంక్​.. తెలంగాణ రవాణా

      దేశంలో మొదటి రోడ్డు రవాణా సంస్థ నిజాం రాష్ట్ర రోడ్డు ట్రాన్స్ పోర్టు డిపార్ట్​మెంట్​.      - హైద

Read More