Telangana
జడ్పీ స్టాండింగ్ కమిటీ మీటింగులకు ఎమ్మెల్యేలు, ఎంపీలంతా డుమ్మా
సగానికిపైగా జడ్పీటీసీలు, కొందరు అధికారులదీ అదే తీరు ఆఫీసర్లు వాస్తవాలు చెప్పాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కా
Read More13వేల మంది ఉద్యోగులకు ఊరట.. మళ్లీ అమల్లోకి పాత పెన్షన్ స్కీమ్
దాదాపు 13వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పాత పెన్షన్ స్కీమ్ పరిధిలోకి చేర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోట
Read Moreనీళ్లు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కు వినతి
ఖమ్మం, వెలుగు: నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి, పంటలను కాపాడాలని సీపీఎం నేతలు కోరారు. బుధవారం మంత్రి ఉత్తమ్కుమార
Read Moreరిపబ్లిక్ డేకు ఘనంగా ఏర్పాట్లు చేయాలె : ప్రియాంక అల
ప్రగతి మైదానంలోని ఏర్పాట్లను ఆఫీసర్లతో కలిసి పరిశీలన భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు/పాల్వంచ, వెలుగు: రిపబ్లిక్ డే సెలబ్రేషన్స
Read Moreకేటీఆర్ కుళ్ళు రాజకీయాలు మానుకో.. క్లాస్ పీకిన మంత్రి సీతక్క
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విధ్వంసం రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. కేటీఆర్ అధికారం లేకుండా ఉండలేకపోతున్నారని,  
Read Moreరూ.15 కోట్లు ఇస్తే డీకే అరుణ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తానంది : వంశీచంద్ రెడ్డి
సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్&z
Read Moreవేరుశనగకు మద్దతు ధర కల్పించాలని జడ్చర్ల రైతుల ఆందోళన
జడ్చర్ల టౌన్, వెలుగు: నాణ్యమైన వేరుశనగ పంటకు వ్యాపారులు తక్కువ ధర పెట్టడాన్ని నిరసిస్తూ బుధవారం జడ్చర్ల వ్యవసాయ మార్కెట్
Read Moreరిటైర్మెంట్ ప్రకటించలేదు.. అదంతా అబద్దం : మేరీకోమ్
భారత బాక్సింగ్ లెజెండ్ మేరీకోమ్ తాను ఇంకా బాక్సింగ్కు రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు. తనను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు. అ
Read Moreశివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న అధికారులు..
సుదీర్ఘ విచారణ తరువాత హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి శివ
Read Moreఅలంపూర్ ఆలయాలకు 4 లక్షల విరాళం
అలంపూర్, వెలుగు: అయిదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు బుధవారం రూ. 4 లక్షలను విరాళంగా ఓ దాత అందజేసినట్ల
Read Moreకుటుంబసభ్యులు మందలించడంతో యువతి సూసైడ్
మంచిర్యాల, వెలుగు: టీవీ, సెల్ఫోన్ చూడడం తగ్గించి బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువతి సూసైడ్చేసుకుంది. హాజీపూర్ మండలం నర్సింగపూర్ కు
Read Moreబాసరలో త్వరలోనే కేంద్రీయ విశ్వవిద్యాలయం
భైంసా, వెలుగు: కేంద్ర ప్రభుత్వం మూడేండ్ల క్రితం బాసరకు మంజూరు చేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆదిలాబాద్ ఎంపీ సో
Read More












