Telangana
మాజీ మంత్రి తలసానికి ఏసీబీ నోటీసులు!
హైదరాబాద్: మాజీ పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీలో అక్రమాల
Read Moreఅయోధ్య యాత్ర.. కారుపై రామాయణంలోని దృశ్యాలు.. వ్యాపారి కొత్త ఆలోచన
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు దేశం సిద్ధమవుతున్న వేళ, సూరత్కు చెందిన సిద్ధార్థ్ దోషి అనే ఓ వస్త్ర వ్యాపారి..
Read Moreరాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ .. చంపేస్తామని వార్నింగ్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వరుసగా రెండు రోజుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ డ
Read Moreఅతనో బ్రాహ్మణుడు.. ఆర్డర్ చేసిన ఫుడ్ లో ఎలుక, బొద్దింక.. ఎఫ్ఐఆర్ ఫైల్
మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు.. చేసిన తర్వాత మీ ఆర్డర్ ను జాగ్రత్తగా చెక్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అదేదో బంపర్ ఆఫర్ లాగా ఇటీవల
Read Moreపశుసంవర్దక శాఖ ఫైల్స్ మాయం కేసు .. ఏసీబీకి బదిలీ
నాంపల్లిలోని పశుసంవర్దక శాఖ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్ మాయమైన ఘటనను కాంగ్రెస్ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది. అంతేకాకుండా గొర్రెల పంపిణీలో జర
Read More33 ఏళ్ల తర్వాత.. పశ్చిమ కనుమల్లోకి కొత్త సీతాకోకచిలుక జాతులు
భారతదేశంలోని పశ్చిమ కనుమల పర్వత శ్రేణిలో వందలాది సీతాకోకచిలుక జాతులు జీవవైవిధ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ఇటీవల పశ్చిమ కనుమలలో కనిపించే జాబితాలో ఓ
Read Moreఅయోధ్యలో పెరిగిన హోటల్ గదుల అద్దెలు.. రూ.85వేలకు పైమాటే
రామాలయ ప్రారంభోత్సవానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, భారతదేశం నలుమూలల నుండి వచ్చే అతిథులను స్వాగతించడానికి అయోధ్య నగరం సర్వం సన్నద్ధమై
Read Moreకేంద్రంలో అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తాం : పొన్నం ప్రభాకర్
తెలంగాణ వచ్చిన పదేళ్ళ తర్వాత ప్రజాపాలన ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన
Read Moreఅవును ఇది నిజం.. తల లేకుండానే 18నెలలు బతికిన కోడి
ఈ సృష్టిలో కొన్ని విషయాలు అసలెందుకు జరుగుతాయో ఎవరికీ అర్థం కావు. దాని వెనుక ఏదో బలమైన కారణముందని తెలిసినా.. అదేంటన్నది మాత్రం ఎప్పటికీ మిస్టరీగానే మిగ
Read Moreముంబై ఎయిర్ పోర్టుకు షోకాజ్ నోటీసులు..
ఫినాన్షియల్ క్యాపిటెల్ ఆఫ్ ఇండియా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటి
Read Moreఅదృశ్య శక్తి : ప్రతి ఏటా పెరిగే హనుమాన్ విగ్రహం
దేశంలో చాలా పుణ్య క్షేత్రాలున్నాయి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. ఒక్కో చరిత్రకు ఒక్కో సాక్ష్యం ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో ఆచారాలు, మరికొన్
Read Moreసూపర్ గా ఉంది కదూ : ప్రపంచంలోనే అందమైన AI మోడల్.. అద్భుతం కదా
ఆన్లైన్లో రోజూ అనేక ఫొటోలు వైరల్ కావడం.. వాటిలో కొన్ని వావ్ అనిపించేలా ఉండడం సాధారణంగా జరిగే విషయమే. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అయితే ఏఐ- అర్ట
Read Moreఉత్తమ లోక్ సభ సభ్యుల్లో జైపాల్ రెడ్డి ఒకరు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
దేశంలో ఐదు మంది ఉత్తమ లోక్ సభ సభ్యుల్లో జైపాల్ ఒకరని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి దూరం అయ్యి చాలా రోజులైందని అయినా ఆ
Read More












