Telangana
పాత విధానంలోనే ప్రవేశ పరీక్షలు
హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరానికి వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలను పాత విధానంలోనే కొనసాగించాలని తెలం
Read Moreమేడారంలో ప్లాస్టిక్ బ్యాగ్లు వాడొద్దు : ఐటీడీఏ పీవో అంకిత్
తాడ్వాయి, వెలుగు : మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా కాటన్ సంచులు వాడాలని ఐటీడీఏ పీవో అంకిత్ సూచించారు. ప్లాస
Read Moreకేటీఆర్ పిచ్చి కూతలు మానుకో .. మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక
యాదాద్రి, వెలుగు: అధికారం పోయిందన్న షాక్లో కేటీఆర్ కొత్త ప్రభుత్వంపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా అట్ల మాట్లాడుడు మానుకో
Read Moreహైదరాబాద్కు టెస్లా, బీవైడీ?
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, చైనా ఈవీ కంపెనీ బీవైడీ తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో రాష్ట్ర ప్రభుత్వ
Read Moreరామోజీ ఫిలింసిటీ గేటును తొలగించాలి : గోనె ప్రకాశ్రావు
బషీర్ బాగ్, వెలుగు: రామోజీ ఫిలిం సిటీలో ఆక్రమించుకున్న పేదల భూమిని, ప్రజా రహదారిని తిరిగి ఇచ్చేయాలని రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు సంస్థల చీఫ్ రామోజీ రావున
Read Moreకొద్దిగా పెరిగిన ఎగుమతులు
న్యూఢిల్లీ: గ్లోబల్మార్కెట్లో సమస్యలు ఉన్నప్పటికీ 2023లో మన దేశం నుంచి వస్తువులు సేవల ఎగుమతులు స్వల్పంగా 0.4 శాతం పెరిగి 765.6 బిలియన్ డా
Read Moreరెండు మూడేండ్లలోనే అధికారంలోకి వస్తం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు: రెండు మూడేండ్లలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయ
Read Moreఅయోధ్యకు తర్వాత వెళ్తం: షిండే
ముంబై: అయోధ్యలో సోమవారం జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. ఈ ప్రోగ్
Read Moreటాటా వెహికల్స్ ధరల పెంపు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచనుంది. ధరలను సగటున 0.7 శాతం పెంచనున్నట్లు ఢిల్లీ టాటా మోటార్స్ ఆద
Read Moreయాత్రలో పాల్గొనకుండా ప్రజలను బెదిరిస్తోంది : రాహుల్ గాంధీ విమర్శలు
బిశ్వనాథ్ చరియాలి: భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనకుండా అస్సాం సర్కారు ప్రజలను బెదిరిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు.
Read Moreఈ ఏడాది రిలయన్స్ ఎనర్జీ.. గిగా కాంప్లెక్స్ ప్రారంభం
న్యూఢిల్లీ: బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2024 జూన్ తరువాత గుజరాత్&z
Read Moreపెట్టుబడులతో రండి.. ఇన్వెస్ట్మెంట్స్కు తెలంగాణ అనువైనది : శ్రీధర్బాబు
హైదరాబాద్, వెలుగు: పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనువైనదని, మంచి వనరులు ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తమ ర
Read Moreకేసీఆర్ ఇకపై కరీంనగర్లోనే ఉంటారు : వినోద్ కుమార్
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై కరీంనగర్లోనే ఉంటారని, అందుకే తన సొంతింట్లో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయించుకుంటున్నా
Read More












