Telangana

తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్‌లు

తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది.  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2022 బ్యాచ్‌కు చెందిన అయేషా ఫాతిమా,  

Read More

ఏ దేశం.. ఏ ప్రాంతం... అయినా ఆ రాముడిని చూడాలని తహతహలాడుతున్నాడు..!

అందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు దగ్గరకు వచ్చింది. రామ జన్మభూమి అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం తుది దశకు చేరుకుంది. ప్రపంచం అబ్బురపడేలా

Read More

గవర్నర్‌ తమిళిసై ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిందా?

తెలంగాణ  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్‌(ఎక్స్‌) అయిందని  తెలుస్తోంది.  దీంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు

Read More

గుట్ట అభివృద్ధికి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ : బీర్ల అయిలయ్య

    ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరి గుట్ట పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర

Read More

మూడు రోజుల్లో రూ.కోట్లు చేతులు మారినయ్​

పెనుబల్లి/సత్తుపల్లి, వెలుగు : కోడిపందేలతో తెలుగు రాష్ట్రాల సరిహద్దు కిటకిటలాడింది. సంక్రాంతి పండుగ ఉన్న మూడు రోజుల్లో కోట్లలో చేతులు మారాయి. ఇక్కడ కో

Read More

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి : మల్లు భట్టి విక్రమార్క

    డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  మధిర, వెలుగు : మధిర నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన

Read More

జగిత్యాల మండలంలో అక్రమంగా వేసిన గుడిసెలు తొలగింపు

    పలువురు సీపీఎం లీడర్ల అరెస్ట్ జగిత్యాల రూరల్, వెలుగు : జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో పట్టాల కోసం

Read More

నాణ్యమైన విత్తనాలను అందించేందుకు కృషి చేయాలి : ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యాపారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని త్రినేత ఫంక్షన్ హా

Read More

కొండగట్టులో భారీగా భక్తుల రద్దీ

కొండగట్టు,వెలుగు :   కొండగట్టు అంజన్న ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు.  తెల్లవారు జామునుంచే స్వామి వారి దర్శనానికి బారులు తీరారు.  

Read More

నారాయణపేట జిల్లా కృష్ణా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు బంద్

మాగనూర్,వెలుగు :  నారాయణపేట జిల్లా కృష్ణా బ్రిడ్జి మీదుగా రాయచూర్ కి వాహనాల రాకపోకలను బంద్  చేస్తున్నట్లు ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. కృష్ణ

Read More

గొర్రెల స్కాంలో మాజీ మంత్రి తలసాని ఉన్నారా?

గొర్రెల పంపిణీ స్కీమ్‌‌లో భాగంగా గొర్రె పిల్లలు కొనుగోలు చేసేందుకు గత ఏడాది ఆగస్టులో కొండాపూర్‌‌కు చెందిన సయ్యద్‌‌ మొయిద

Read More

మహబూబ్​నగర్ జిల్లాలో..జంతు కళేబరాలతో ఆయిల్ తయారీ

ప్రశ్నించిన వారిపై ఫ్యాక్టరీ సిబ్బంది దాడి మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : మహబూబ్​నగర్  రూరల్  మండలం గాజులపేట గ్రామ సమీపంలో కొంతకాలంగా ప

Read More

ట్రాక్టర్ కేజ్​వీల్స్​తో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు : ఎస్పీ బాలస్వామి

మెదక్ టౌన్, వెలుగు : ట్రాక్టర్ డ్రైవర్లు కేజ్​వీల్స్​తో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాలస్వామి హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని ఎస్

Read More