శివ్వంపేట, వెలుగు: కరెంట్ షాక్తో కూలీ మృతి చెందిన ఘటన మెదక్జిల్లా శివ్వంపేట మండలం మల్యా తండా శివారులోని ప్రొఫామ్ సీడ్ కంపెనీలోజరిగింది. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. చండి గ్రామానికి చెందిన మల్లేశ్ (50) ప్రొఫామ్ సీడ్ కంపెనీలో ఏడాదిగా కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం సీడ్ కంపెనీ సూపర్ వైజర్ నర్సింలు ఫోన్ చేసి కంపెనీలో మోటారు నడవడం లేదు వచ్చి చూడమని చెప్పడంతో వెళ్లాడు. కంపెనీలో ట్రాన్స్ ఫార్మర్ బంద్చేసే క్రమంలోమల్లేశ్కుకరెంట్షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరెంట్ షాక్ తో కూలీ మృతి
- మెదక్
- January 22, 2024
లేటెస్ట్
- టీడీపీ మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు
- లోకల్ లీడర్లకు బంపర్ ఆఫర్లు .. కష్టపడ్డ వాళ్లకే పదవులు
- నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్
- ఓటమి భయంతో సంజయ్కి మతిభ్రమించింది: కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ రాజేందర్రావు
- కరీంనగర్ జిల్లాలో ఎండ ఎఫెక్ట్ .. రోడ్లన్నీ ఖాళీ
- ఉజ్జీవన్ షేర్ల జారీకి రికార్డు తేదీ ఖరారు
- సన్ ఎన్ఎక్స్టీతో ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ఒప్పందం
- ఇండ్ల ముందు నుంచి దారివ్వడం లేదని .. పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యాయత్నం
- మే 17 నుంచి ఐజీబీసీ ప్రాపర్టీ షో
- కేసీఆర్ ప్రచారంపై నిషేధం కుట్రలో భాగమే : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
Most Read News
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- Allu Arjun, David Warner: చాలా ఈజీ.. కలిసినప్పుడు నేర్పిస్తా.. డేవిడ్ వార్నర్కు అల్లు అర్జున్ మెసేజ్