బాల్కొండలో డ్రంక్ అండ్ డ్రైవ్..నలుగురి ఫై కేసులు నమోదు

బాల్కొండలో డ్రంక్ అండ్ డ్రైవ్..నలుగురి ఫై కేసులు నమోదు

బాల్కొండ, వెలుగు : బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన డ్రంక్​అండ్​ డ్రైవ్​ తనిఖీల్లో నలుగురిని పట్టుకున్నట్లు ఎస్​ఐ గోపి తెలిపారు. వారిపై ​కేసులు నమోదు చేశామన్నారు. బాల్కొండ నుంచి వన్నెల్(బి) వెళ్లే దారిలో నిర్వహించిన తనిఖీలను ఏసీపీ జగదీశ్​చందర్ పరిశీలించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.