Telangana
కర్నాటకలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ : జోగు రామన్న
ఆదిలాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్లోని పార్టీ
Read Moreనల్లగొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు షాక్
నల్లగొండ జిల్లా మున్సిపాలిటీలో అధికార పార్టీ బీఆర్ఎస్ కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. పలవురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు, మరి కొంతమంది సర్పంచ్ ల
Read Moreహైవేలపై దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
హసన్పర్తి, వెలుగు : హైవేలపై దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను హసన్పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివ
Read Moreమాయమాటలతో మభ్యపెడుతున్రు : డీకే అరుణ
గద్వాల, వెలుగు: స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు.
Read Moreప్రతి వెహికల్ను చెక్ చేయాలి : కలెక్టర్ శశాంక
గూడూరు, వెలుగు : చెక్పోస్టుల వద్దకు వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక ఆదేశించారు. మహబూ
Read Moreబ్రహ్మచారిణి దేవిగా జోగులాంబ
అలంపూర్, వెలుగు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం రెండో రోజు జోగులాంబ
Read Moreబీ ఫామ్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తాం
అయిజ, వెలుగు: అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కు బీ ఫామ్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని నియోజకవర్గంలోని అన్ని మండలాల సర
Read Moreనా వల్లే మునుగోడుకు నిధులు : రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్, నాంపల్లి ( చండూరు) వెలుగు : తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్లే ప్రభుత్వం మునుగోడుకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేసిందని బీజేపీ జాతీయ కా
Read Moreబీఫామ్ అందుకున్న ఆరూరి
వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ తరఫున బీఫామ్ అందుకున్నారు
Read Moreగారడి మాటలు.. గాలి హామీలు నమ్మొద్దు : పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్ గారడి మాటలు, గాలి హామీలు ప్రజలు నమ్మొద్దని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ ఆఫీస
Read Moreబీఆర్ఎస్ది కమీషన్ల ప్రభుత్వం : మైనంపల్లి హన్మంతరావు
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకుతో కలిసి ఎన్నికల ప్రచారం షురూ నిజాంపేట, వెలుగు: బీఆర్ఎస్ది కమీషన్ల ప్ర
Read Moreబీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : రఘునందన్ రావు
నర్సాపూర్, వెలుగు : బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అందుకు కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం నర్సాపూ
Read Moreప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : దామోదర రాజనర్సింహ
పుల్కల్, వెలుగు : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మండలంలోని బస్వాపూర్, సింగూర్,
Read More












