Telangana

బోధన్ ​పట్టణాభివృద్ధికి రూ.20 కోట్లు

బోధన్, వెలుగు : మంత్రి కేటీఆర్, ​ఎమ్మెల్యే షకీల్​సహకారంతో బోధన్​పట్టణాభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరైట్లు బీఆర్ఎస్​ మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్ ​బెంజర్ ​గ

Read More

'మహాకుంభ్' .. కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ మెగా ఈవెంట్‌

రాబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సెప్టెంబర్ 25న భోపాల్‌లో పార్టీ కార్యకర్తల 'మహాకుంభ్'ను నిర్వహి

Read More

డాక్టర్లు, ఆసుపత్రిపై దాడి చేసిన రోగి బంధువులు

అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట ఏరియా హాస్పిటల్  వైద్యులు, ఆసుపత్రిపై రోగి బంధువులు దాడి చేశారు. ఈ దాడిని ఖండించిన డాక్టర్లు దాడి చేసిన వారిపై చర్యలు

Read More

గణనాథునికి 216 రకాల నైవేద్యాలు

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ పట్టణంలోని శివాలయంలో శ్రీ వినాయక మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం 216 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఈ సం

Read More

బీజేపీని గద్దె దించేందుకే ఇండియా కూటమిలో చేరినం : చాడ వెంకటరెడ్డి

హుస్నాబాద్​, వెలుగు :  మహిళల కోసం ఇప్పుడే కొత్తగా బిల్లు పెట్టినట్టు బీజేపీ గొప్పలు చెప్పుకోవడం ఎన్నికల స్టంట్ అని , ఆ బిల్లును తమ పార్టీ నాయకురా

Read More

గ్యారెంటీ స్కీమ్​లు అమలు చేస్తాం : భూపతి రెడ్డి

ఇందల్వాయి, వెలుగు : అధికారంలోకి రాగానే కాంగ్రెస్​పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్​లను అమలు చేస్తామని మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పేర్కొన్నారు. శన

Read More

ప్రయాణికుల భద్రతకే అభయ్‌‌ : ఎస్పీ చంద్రమోహన్‌‌

మహబూబాబాద్‌‌ అర్బన్‌‌, వెలుగు : ప్రయాణికులు, మహిళ భద్రత కోసమే ‘అభయ్‌‌’ అప్లికేషన్‌‌ను రూపొందించినట

Read More

ఫ్యామిలీకి ఒకే పోలింగ్ సెంటర్‌‌‌‌లో ఓటు : బి.గోపి

కరీంనగర్ టౌన్, వెలుగు: ఒక ఇంట్లో ఉన్న ఓటర్లందరి పేర్లు  ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలని కలెక్టర్ డాక్టర్ బి. గోపి అధికారులను ఆదేశించారు. &nb

Read More

సీఎం కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం : సుహాసిని రెడ్డి

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: సీఎం కేసీఆర్​ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని బీజేపీ నేత, జడ్పీ మాజీ చైర్​పర్సన్ సుహాసిని రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశ

Read More

భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు మావోయిస్ట్‌‌ సానుభూతిపరుల అరెస్ట్‌‌

భూపాలపల్లి అర్బన్, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్‌‌పల్లి వద్ద ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్‌‌ చేసి

Read More

బీజేపీ రాజ్యాంగ విలువలు కాపాడడం లేదు : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు: బీజేపీ రాజ్యాంగ విలువలు కాపాడడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. శనివారం కాగజ్ నగర్ ప

Read More

భార్యపై సామూహిక అత్యాచారం.. విషం తాగి దంపతులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని ఒక గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురైన కొన్ని గంటల తర్వాత ఒక వ్యక్తి, అతని భార్య విషం తాగి మరణించినట్లు పోలీస

Read More

11 రాష్ట్రాల్లో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొమ్మిది వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్ల

Read More