Telangana
దేశంలో లక్షకు చేరువైన డెంగ్యూ కేసులు.. రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
దేశంలో డెంగ్యూ రోజురోజుకు విజృంభిస్తోంది. ఈరోజు వరకు డెంగ్యూ కేసులు దాదాపు లక్షకు చేరువయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ జారీ
Read Moreఈ ఐదు తెలిస్తేనే.. భవిష్యత్లో ఉద్యోగం.. లేకపోతే అంతే
రోజు రోజుకు వేగంగా మారుతున్న ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతలు నేర్చుకోవడం అత్యంత ముఖ్యం. ప్రస్తుత కాలంలో ప్రతీ రంగంలో పోటీతత్వం ఉంది. ఈ నే
Read Moreహైదరాబాద్ రిలయన్స్ రిటైల్ స్టోర్సులో తనిఖీలు.. శాంపిల్స్ తీసుకెళ్లిన అధికారులు
హైదరాబాద్లోని రిలయన్స్ రిటైల్ స్టోర్స్లో జీహెచ్ఎంసీ అధికారులు సోదాలు నిర్వహించారు. పటాన్చెరులోని రిలయన్స్ రిటైల్ స్టోర్లో జీహెచ్&
Read Moreఅక్టోబర్ 1 నుంచి రాజస్థాన్లో పెట్రోల్ బంకులు బంద్..
రాజస్థాన్ రాష్ట్రంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. రాజస్థాన్ లోని పెట్రోల్ పంప్ ఆపరేటర్లు అక్టోబర్ 1 నుంచి సమ్మెకు దిగనున్నారు
Read Moreరియల్ ఎస్టేట్లో సైబర్ నేరగాళ్లు.. ఫోర్జరీ సంతకాలతో 40 కోట్ల భూమి అమ్మకం
ఇందుగలరు...అందుగలరని సందేహము వలదు..ఎందెందు వెతికినా..అన్ని రంగాల్లోనూ సైబర్ నేరగాళ్లు కలరు. సైబర్ నేరగాళ్ల దుంపతెగ. ఇన్నాళ్లు ఆన్ లైన్లో బాధితు
Read Moreపాకిస్తాన్లో సూసైడ్ బాంబ్ : 52 మంది స్పాట్ డెడ్
పాకిస్తాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో బాంబు పేలింది. ప్రవక్త ముహమ్మద్ జన్మదిన వేడుకల కోసం జనాలు ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఆత్మాహుతి పే
Read Moreకేసీఆర్ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తాం: మంత్రి కేటీఆర్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. వనపర్తి జిల్లా సంకిరెడ్డి వద్ద ఆయిల్ ఫ్యాక్టరీ నిర్
Read Moreఇంటికి పిలిపించి కౌశిక్ రెడ్డి బెదిరించిండు : ఎంపీటీసీ సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై జమ్మికుంట మండలం తనుగుల గ్రామ ఎంపీటీసీ వాసాల నిరోష - రామస్వామి సంచలన ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డి తమను ఇ
Read Moreవిశాఖ ఇండస్ట్రీస్కు ఆరు వారాల్లోపు డబ్బులు చెల్లించండి.. హెచ్సీఏకు హైకోర్టు ఆదేశం
విశాఖ ఇండస్ట్రీస్ కు ఆరు వారాల్లోపు.. రూ. 17.5 కోట్లు చెల్లించాలని హెచ్సీఏను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 2014లో ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి బ
Read Moreసీఎం కేసీఆర్ పునరాలోచన చేయాలి : శ్రీరాములు
చేర్యాల, వెలుగు : జనగామ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు లేకుండా పోతుందని, బీసీలను చిన్నచూపు చూస్తున్నారని, టికెట్ విషయంలో సీఎం కేస
Read Moreగ్రూప్1 పై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి
కొహెడ, వెలుగు : గ్రూప్1 ఎగ్జామ్పై సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తూ గురువారం కొహెడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ప
Read Moreజడ్చర్ల టికెట్ పై రెండు రోజుల్లో క్లారిటీ : మల్లురవి
జడ్చర్ల టౌన్,వెలుగు : జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచే అభ్యర్థి పేరును రెండు, మూడు రోజు ల్లో హైకమాండ్ ప్రకటిస్తుందని టీపీసీసీ వైస్
Read Moreభూత్పూర్ లో మోదీ సభను విజయవంతం చేయాలి
ఆమనగల్లు, వెలుగు : భూత్పూర్ లో అక్టోబర్ 1న నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ లీడర్లు రాములు, ఆచారి కోరారు. గురువారం పట
Read More












