Telangana
రూ.168 కోట్లతో మూసి నది, ఈసా నదులపై ఐదు బ్రిడ్జిలు
హైదరాబాద్ నగరానికి మధ్యలో ఉన్న మూసి నది, ఈసా నదిలపై ఐదు వంతెనల బ్రిడ్జిల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఉప్పల్ భగాయత్ శిల్పారా
Read Moreబీఆరెస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి కుంభం
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన యాదాద్రి -భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో
Read Moreగ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తం.. 78 సీట్లు పక్కా
రాష్ట్ర సంపదను , వనరులను కాపాడాలని కాంగ్రెస్ భావిస్తుందని కానీ.... వాటిని దోచుకోవాలని బిఆర్ఎస్ భావిస్తున్నదని ఆరోపించారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్
Read Moreనీచాతి నీచంగా..బటానిల్లాగా గ్రూప్ 1 పేపర్లను అమ్ముకున్నరు:పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్ర హైకోర్టు గ్రూప్ 1 రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు .. బిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్
Read Moreమటన్ బిర్యానీలో బొద్దింక.. మూసేసిన మెరిడియన్ హోటల్ పేరుతో ఆన్ లైన్ ఆర్డర్లు..!
హైదరాబాద్ సిటీ పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్.. కొన్ని రోజుల క్రితం ఈ హోటల్ లో.. కస్టమర్ పై రెస్టారెంట్ సిబ్బంది దాడి చేయగా చనిపోయాడు. దీంతో రెస్
Read More30వ తేదీలోపు పార్టీ విలీనంపై నిర్ణయం : షర్మిల
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై సెప్టెంబరు
Read More74 సమాధులను అపవిత్రం చేశారు.. అహ్మదీయ సంఘాల ఆగ్రహం
పాకిస్థాన్ మానవ హక్కుల ఉల్లంఘనకు మరో అద్భుతమైన ఉదాహరణగా పంజాబ్ ప్రావిన్స్లో ఓ ఘటన చోటు చేసుకుంది. అహ్మదీయ మైనారిటీకి చెందిన కనీసం 74 సమాధులు, మి
Read Moreహైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక MMTS సర్వీసులు
గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28, 29 తేదీలలో నగరంలోని వ
Read Moreఆర్మీ జవాన్పై దాడి, వీపుపై పీఎఫ్ఐ ముద్ర
కేరళలోని కొల్లాం జిల్లాలో ఓ ఇండియన్ ఆర్మీ జవాన్ను నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పట్టుకుంది. ఆర్మీ జవాన్ను పట్టుకు
Read Moreమెట్రోలో బీడీ తాగిన ప్రయాణికుడు.. అందరూ గుడ్లప్పగించి చూశారు.. !
ఓ వైరల్ వీడియో కారణంగా ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి బీడీ వెలిగిస్తూ కనిపించాడు. అయితే సంఘట
Read Moreఏసీ గాలితో నవజాత శిశువులు మృతి
ఉత్తర్ ప్రదేశ్ షామ్లీ జిల్లాలోని ఒక ప్రైవేట్ క్లినిక్లో సెప్టెంబర్ 24న ఇద్దరు నవజాత శిశువులు చనిపోయారు. చాలా చల్లగా ఉన్న గదిలో ఉంచిన కారణంగా వీర
Read Moreబీజేపీ ఎమ్మెల్యే అపార్ట్ మెంట్ పై.. మీడియా సెల్ ఉద్యోగి ఆత్మహత్య
ఉత్తర్ ప్రదేశ్ హజ్రత్గంజ్ ప్రాంతంలోని ఎమ్మెల్యే ఫ్లాట్లో తెల్లవారుజామున బీజేపీ ఎమ్మెల్యే మీడియా సెల్లోని ఉద్యోగి ఉరివేసుకుని కనిపించ
Read Moreతెలంగాణ యూనివర్సిటీల్లో మరిన్ని వసతులు అవసరం: తమిళిసై
ఉన్నత విద్య అంశంలో తెలంగాణ గురించి దేశం మొత్తం మాట్లాడుకోవాలనేది నా కల అని అన్నారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. రాజభవన్ లో జరిగిన ఛాన్సులర్ కనె
Read More












