Telangana
ఎన్ని స్కీంలు తెచ్చినా కాంగ్రెస్ గెలవదు : కడియం శ్రీహరి
స్టేషన్ఘన్పూర్, వెలుగు : ఎన్ని స్కీంలు తెచ్చినా, ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ
Read Moreకడెం ప్రాజెక్ట్ ఆయకట్టు..రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందవద్దు
కడెం, వెలుగు : సాగునీటి సరఫరా విషయంలో కడెం ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రైతుల ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. క
Read Moreప్రజల సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా : రఘునాథ్ రావు
నస్పూర్, దండేపల్లి, వెలుగు : ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రావు అన్నారు. రఘునాథ్ వెరబెల్లి
Read Moreఓటమి భయంతో.. సింగరేణి ఎన్నికలు వద్దంటున్రు : సలెంద్ర సత్యనారాయణ
కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీబీజీకేఎస్ ఎన్నికలు వద్దంటోందని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ ఆ
Read Moreఅన్నిచోట్ల బీజేపీ విజయం ఖాయం : పురుషోత్తం
నిర్మల్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతోందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ధీమా వ్యక్త
Read Moreఆశావర్కర్ల న్యాయమైన..డిమాండ్లు పరిష్కరించాలె : నల్లాల ఓదెలు
కోల్బెల్ట్, వెలుగు : ఆశా వర్కర్లకు ఫిక్స్డ్వేతనం రూ.18వేలను చెల్లించాలని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే కల్పించాలని మాజీ విప్ నల్లాల ఓదెలు ప్రభు
Read Moreజగిత్యాల గణేష్ శోభాయాత్రలో ఘర్షణ..ఇద్దరికి కత్తిపోట్లు
జగిత్యాల జిల్లా కేంద్రంలో గణేష్ శోభాయాత్రలో డ్యాన్సులు చేస్తుండగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో సంబు రా
Read Moreఅక్టోబర్1న మంత్రి కేటీఆర్ టూర్
అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు మంచిర్యాల, వెలుగు : అక్టోబర్1న మున్సిపల్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ మందమర్రి, క్యాత
Read Moreనిర్మల్ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ మంజూరుకు కృషి : చాహత్ బాజ్ పాయ్
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ మంజూరుకు కృషి చేస్తానని ఐటీడీఏ పీవో చాహత్ బాజ్ పాయ్ అన్నారు. గిరిజన విద్యార్థులకు క్రీడల్లో ప్రత్
Read Moreరూ.1.02 లక్షలకు లడ్డూను దక్కించుకున్న ముస్లిం యువకుడు
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుమార్ జనతా గణేశ్ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 48 అడుగుల భారీ గణపతి నిమజ్జనం సందర్భంగా లడ్డూని వేలం వేశారు. ఈ
Read Moreపొద్దున భర్త మృతి.. సాయంత్రం భార్య మృతి
అయిజ, వెలుగు : భర్త మృతిని జీర్ణించుకోలేక భార్య కూడా మృతి చెందింది. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పచ్చర్ల గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్య
Read Moreఆరు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి.. అనాథగా మారిన కొడుకు
చొప్పదండి, వెలుగు : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంటలో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యభర్తల్లో భార్య ఆరు రోజుల కింద చనిపోగా, భర్త కూడా గురువా
Read Moreఅక్రమ కేసులు పెట్టి..నన్ను చంపేందుకు కుట్ర : వట్టే జానయ్య
సూర్యాపేట, వెలుగు : బహుజనులను తొక్కేస్తున్నారని, తనపై అక్రమ కేసులు పెట్టి చంపేందుకు కుట్ర చేస్తున్నారని, బీఆర్ఎస్ నేత, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జ
Read More












