Telangana

పాలమూరు ప్రాజెక్ట్‌ ఓపెనింగ్​ పెద్ద మోసం : డీకే అరుణ

మహబూబ్‌‌నగర్ అర్బన్, వెలుగు : పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం పెద్ద మోసం, దగా అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అ

Read More

ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ .. ఏఎంసీ వైస్ చైర్మన్ రాజీనామా

గంగాధర, వెలుగు : చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్  తీరుకు నిరసనగా గంగాధర మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  సామంతుల ప్రభాకర్  తన పదవికి రాజీనామా

Read More

రచ్చకెక్కిన మదర్​ డెయిరీ ఎన్నికలు .. సొసైటీలో ముదిరిన వివాదం

డైరెక్టర్ల పదవుల కోసం ఆలేరు, నకిరేకల్​ ఎమ్మెల్యేల మధ్య పోటీ పరిస్థితులు సానుకూలంగా లేవని ఎలక్షన్లను వాయిదా వేసిన బోర్డు కోఆపరేటివ్​ ట్రైబ్యునల్

Read More

బీఆర్ఎస్ ​ప్రోగ్రాంలకు డప్పు కొట్టం

ఇందల్వాయి, వెలుగు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ  బీఆర్ఎస్​పార్టీకి ప్లస్ ​అవుతాయనుకుంటున్న పథకాలే కొన్ని చోట్ల మైనస్​గా మారుతున్నాయి. దళితుల అభివృద

Read More

మరోసారి తెరపైకి .. హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ప్రకటించాలన్న డిమాండ్

అక్టోబర్ 1న జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం  తొమ్మిది మండలాల జేఏసీ ఇన్ చార్జిలకు బాధ్యతలు  ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు తలనొప్పిగా వ్యవహారం&n

Read More

ఎవరెన్ని కుట్రలు చేసినా..తెలంగాణలో బీజేపీదే అధికారం : పొంగులేటి సుధాకర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఆ పార్టీ తమిళనాడు కో ఇన్​చార్జ్​, మాజీ ఎమ్మెల్

Read More

రోడ్ల రిపేర్లకు నిధులేవి? వర్షాలతో రోడ్లు, బ్రిడ్జిలు డ్యామేజ్

రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్ల నష్టం  మరమ్మతులకు ప్రపోజల్స్ పంపిన ఆఫీసర్స్  అసెంబ్లీలోనూ 60 మంది ఎమ్మెల్యేల ప్రస్తావన   

Read More

గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్

చందానగర్, వెలుగు: గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఇద్దరిని శేరిలింగంపల్లి ఎక్సైజ్, శంషాబాద్ డ్రగ్ టాస్క్ ఫోర్స్(డీటీఎఫ్) పోలీసులు అరెస్ట్ చేశారు. శేరిలిం

Read More

అమెరికాలో గుండెపోటుతో.. హైదరాబాద్ విద్యార్థి మృతి

సికింద్రాబాద్,వెలుగు: ఎమ్మెస్ చదివేందుకు అమెరికా వెళ్లిన సిటీకి చెందిన విద్యార్థి గుండెపోటుతో చనిపోయాడు. మల్కాజిగిరి పరిధి  మారుతినగర్​కు చెందిన

Read More

రాచకొండలో ప్రశాంతంగా శోభాయాత్ర

సికింద్రాబాద్, వెలుగు:  గణనాథుల శోభాయాత్ర రాచకొండ పరిధి​లో ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నెమ్మదిగా సాగగా.. సాయంత్రం 6 గంటల

Read More

హైదరాబాద్లో రెండో రోజు కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు

హైదరాబాద్ లో రెండో రోజు గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.  ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం కోసం గణనాథులు బారులు తీరారు. ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాం

Read More

రికార్డు స్థాయిలో గణపతి లడ్డూల వేలం.. బాలాపూర్ లడ్డూ @27 లక్షలు

హైదరాబాద్: గతేడాది లెక్కనే ఈసారి గణపతి లడ్డూలు రికార్డు సృష్టించాయి. బాలాపూర్ లడ్డూ రూ.27 లక్షల ధర పలికింది. గతేడాది కంటే రూ.2.40 లక్షలు ఎక్కువ.  

Read More

దేశ వ్యవసాయరంగం..పెద్ద దిక్కును కోల్పోయింది : సీఎం కేసీఆర్​

హైదరాబాద్, వెలుగు : ఎంఎస్ స్వామినాథన్​మృతితో దేశ వ్యవసాయరంగం పెద్ద దిక్కును కోల్పోయిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.​ ఆయన మృతిపై గురువారం ఓ ప్రకటనలో సం

Read More