Telangana

కరీంనగర్ లోని టవర్ సర్కిల్ లో గణపయ్యకు ఘన వీడ్కోలు

కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వినాయక నిమజ్జనం బుధవారం వైభవంగా సాగింది. శోభాయాత్రల్లో వేలాది మంది పాల్గొన్నారు. కరీంనగర్ లోని టవర్ సర్కిల్ లో మంత్రి

Read More

స్టోర్లలో చొరబడి ఐఫోన్లు ఎత్తుకెళ్లారు

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పలు షాపులను లూఠీ చేసిన యువకులు న్యూఢిల్లీ: యాపిల్ ఫోన్లే టార్గెట్​గా పలు స్టోర్లను యువకులు లూటీ చేశారు. అందినన్ని ఐప

Read More

గద్వాల జిల్లాలో వరుస దొంగతనాలు

    13 గుడుల్లో హుండీలు  చోరీ     ఒక్క కేసునూ ఛేదించని పోలీసులు  గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాల

Read More

బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలానికి సర్వం సిద్ధం

ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే  బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలానికి సర్వం సిద్ధమైంది. ఈసారి బాలాపూర్ లడ్డూ ఎవరికి దక్కనుందోనని సర్వత్రా ఆసక్తి కనిపి

Read More

గవర్నమెంట్ స్కూళ్లకు ఎక్స్పైరీ రాగిపిండి?.. ఆందోళనలో పేరెంట్స్

గడువు తేదీ తప్పుగా ముద్రించారన్న ఎంఈవో  మరో స్టిక్కర్​వేసి పంపిస్తున్న అధికారులు జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఘటన  కొడిమ్యాల, వెల

Read More

విగ్రహావిష్కరణలు పెరుగుతున్నాయి

దివంగతులైన మహానీయుల విగ్రహాల ఆవిష్కరణ చేసినంత మాత్రాన  అభివృద్ధి రాదు. కులాల వారీగా ప్రజలను విడదీసి రాజకీయాలు చేయడం మానవీయత అనిపించుకోదు. తెలంగాణ

Read More

ఆసిఫాబాద్​ టూ హస్తిన

టికెట్ల కోసం కాంగ్రెస్ ​ఆశావహుల క్యూ.. గాడ్​ఫాదర్​ల ద్వారా చివరి ప్రయత్నాలు హైదరాబాద్​ కేంద్రంగా చక్రం తిప్పుతున్న ఇంకొందరు ఆసిఫాబాద్

Read More

తేజశ్రీ అవయవదానం.. పేరెంట్స్​ను ఒప్పించిన డాక్టర్లు

    హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు     23న ఉన్మాది దాడితో బ్రెయిన్​డెడ్​     చనిపోయిందని భావించే &nbs

Read More

ఆర్టీసీ కార్మికుల విలీనంపై స్పష్టత ఏది?

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 జులై 31న నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లు ఆగస్టు 6న ఆమోదం పొంద

Read More

ఏటీఎం పగలగొట్టి రూ10 లక్షలు చోరీ

మోర్తాడ్, వెలుగు : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్ చౌరస్తా నేషనల్ హైవే 44 పక్కన ఉన్న ఎస్​బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. వ్యాగన్​ఆర్​ సిల్వర్

Read More

సునీతకే నర్సాపూర్​ టికెట్​?

   హై కమాండ్​ నుంచి మదన్​రెడ్డికి సంకేతాలు     శిరసావహిస్తారా.ధిక్కరిస్తారా..     హాట్​టాపిక్​గా న

Read More

ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం

ఖైరతాబాద్ మహాగణపతి  శోభాయాత్ర కొనసాగుతోంది.  63 అడుగుల గణనాథుడు  హుస్సేన్ సాగర్ లో  నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు.  ఉదయం 9 :

Read More

రూ.10 అదనంగా వసూలు.. మెట్రోకు రూ.10వేల ఫైన్

ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్​ ఆదేశాలు మెట్రో రైలు సంస్థపై వినియోగదారుడి విజయం ​ ఖమ్మం, వెలుగు : మెట్రో రైల్వే స్టేషన్‌‌‌&

Read More