Telangana
కాళేశ్వరం ఖర్చు.. ప్రతి నెలా రూ. 2 వేల100 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్ల రీపేమెంట్లకు ఏటా రూ.13 వేల కోట్లకు పైగా అవసరం. రానున్న పదేండ్లు ఇంత భారీ మొత్తం కేటాయించక తప్పదు. కాళేశ్వరం
Read Moreబీఆర్ఎస్ బలపడుతుందనే భయంతోనే మోడీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్రు : హరీష్ రావు
బీఆర్ఎస్ బలపడుతుందనే భయంతోనే ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ ఏ పార్టీకి ఏంజెట్ కాదని రైతు
Read Moreమహిళలు లోన్లను సద్వినియోగం చేసుకోవాలి
టీజీబీ చైర్ పర్సన్ వై.శోభ కల్లూర్ లో మహిళా సంఘాలకు రూ.50 కోట్ల రుణాల అందజేత కుంటాల, వెలుగు: ప్రతి మహిళా పొదుపును అలవర్చుకొని బ్య
Read Moreరూ.లక్ష పేరుతో బీసీలను మోసం చేస్తున్నరు : బీజేపీ నేత విఠల్
హైదరాబాద్, వెలుగు: రూ. లక్ష సాయం పేరుతో బీసీలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ ఆరోపించారు. ఎస్సీలకు దళిత బంధు ద్వ
Read Moreమల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి : అమ్ముల బాల్ నర్సయ్య
కొండపాక(కొమురవెల్లి), వెలుగు: గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెం. 60 ప్రకారం వేతనాలు పెంచి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ
Read Moreముందస్తు ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపొందించాలె..కలెక్టర్ అనుదీప్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గోదావరి వరదలపై ముందస్తు ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపొందించాలని ఆఫీసర్లను కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. గోదావరి వరదలపై
Read Moreలోకేశ్వరం మండలానికి అంబులెన్స్ వితరణ
నిర్మల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్రెడ్డి ఉదారత లోకేశ్వరం, వెలుగు: కిష్టాపూర్ గ్రామానికి చెందిన నిర్మల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెం
Read Moreసరిహద్దుల్లో 6 చెక్పోస్టులు..సీపీ విష్ణు వారియర్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: విజిబుల్ పోలీసింగ్తో పాటు నిరంతర తనిఖీలు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. మంగళవారం పోలీస్ క
Read Moreకాంగ్రెస్నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు
కూసుమంచి,వెలుగు: సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండలంలోని ముత్యాలగూడెం సర్పంచ్,
Read Moreబీఆర్ఎస్ ది బెలూన్ల రాజకీయం..పొంగులేటి సుధాకర్ రెడ్డి
కల్లూరు, వెలుగు: దేశంలో అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్ పార్టీ గాలి మేడలు కడుతుంటే, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బెలూన్ల రాజకీయం చేస్తోందని బ
Read Moreతమ గ్రామాలను బండలింగాపూర్లో చేర్చొద్దు..గ్రామస్తుల ఆందోళన
మేడిపల్లి, సత్తెక్కపల్లి గ్రామాల్లో ఆందోళనలు మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి మండలంలోని తమ గ్రామాలను కొత్తగా ఏర్పాటు కానున్న బండలింగాపూర్ మండలం
Read Moreప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా
సుల్తానాబాద్, వెలుగు: ప్రేమించి మోసం చేశాడంటూ సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ గ్రామంలో ఓ యువతి(30) ప్రియుడి ఇంటి ముందు మంగళవారం ధర్నా చేసింది.
Read Moreపర్మిషన్ లేని స్కూళ్లు సీజ్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్మిషన్ లేదని రెండు కార్పొరేట్ స్కూళ్లను అధికారులు మంగళవారం సీజ్ చేశారు. ఇటీవల నారాయణ, శ
Read More












