Telangana
నల్లా బిల్లును రద్దు చేయాలి: ప్రొఫెసర్లు ఘంటా చక్రపాణి, కాసీం
మేడిపల్లి, వెలుగు: పాఠ్య పుస్తకాల్లో సిలబస్ మార్చుతూ, మూఢ నమ్మకాలు పెంపొందించేలా జరుగుతున్న విద్య కాషాయీకరణను వ్యతిరేకిస్తూ స్టూడెంట్లు పోరాడాలని టీఎస
Read Moreకుషాయిగూడలో యువకుడి హత్య కేసులో నలుగురి అరెస్ట్
కుషాయిగూడ, వెలుగు: కంపెనీలో పనిచేసే టెక్నీషియన్ను చంపిన ఓనర్ తో పాటు మరో ముగ్గురిని కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివ
Read Moreత్యాగాలతోనే సమాజ హితం సాధ్యం : కేసీఆర్
సీఎం కేసీఆర్ బక్రీద్ విషెస్ హైదరాబాద్, వెలుగు: త్యాగాలతోనే సమాజ హితం సాధ్యమని, దాంతో ప్రాప్తించిన ప్రయోజనాలను ప్రజలకు అందించినప్పుడే ఆ త్యాగాల
Read Moreమాదిగలను కేసీఆర్..రాజకీయంగా వాడుకుంటుండు : మందకృష్ణ మాదిగ
శంకర్పల్లి, వెలుగు : రాష్ట్రంలోని మాదిగలను సీఎం కేసీఆర్ రాజకీయంగా వాడుకొని, ఎదగనీయకుండా చేస్తుండని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
Read Moreసాయిచంద్ మృతిపట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సాయిచంద్
Read Moreహైదరాబాద్ లో ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు.. కుంగిన కాలనీ మెయిన్ రోడ్డు
మూసాపేట్/కూకట్పల్లి, వెలుగు: ఓ రియల్ఎస్టేట్ నిర్మాణ సంస్థ చేపడుతున్న సెల్లార్తవ్వకాలతో ప్రధాన రహదారి కుంగి, కూలి ఓ కాలనీకి రాకపోకలు బంద్అయ్యాయి. క
Read Moreనేడు టీఎస్ ఐసెట్ రిజల్ట్స్
హైదరాబాద్, వెలుగు: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్ ఫలితాలు గురువారం రిలీజ్ కానున్నాయి. వరంగల్లోని కాకతీయ య
Read Moreఉమ్మడి వేదికగానే కాంగ్రెస్ ‘తెలంగాణ గర్జన ’
ఖమ్మం కార్పొరేషన్/ కూసుమంచి : ఖమ్మంలో వచ్చే నెల 2న జరగనున్న తెలంగాణ గర్జన సభ ఉమ్మడి వేదికగానే ఉంటుందని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ తెలంగా
Read Moreవిద్యా శాఖ మంత్రి ఎవరు?.. కన్ఫ్యూజన్ లో అధికారులు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? అని అడిగితే ఏం చెప్తారు. హోంమంత్రి అడిగితే కష్టంగానీ విద్యామంత్రి తెలీదా అంటారు. బయటి వాళ్లకు మంత్రి ఎవరో కాస్త క్లారిట
Read Moreచిట్ చాట్ : బండి సంజయ్ కు ఫోన్ కష్టాలు
దునియాల ఫోన్ లేనోల్లు ఎవరుంటరు. నాకు ఫోన్ లేదని ఎవరైనా అంటే పరేషాన్ కావాల్సిందే. ఒకవేళ ఎవరిదయినా ఫోన్ పోతే... కొన్ని గంటల్లోనో, ఒక్కరోజు అటూఇటుగా కొత్
Read Moreతెలంగాణలో మరో రెండు మండలాలు ఏర్పాటు
తెలంగాణలో కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోనూ ఓ గ్రామ పంచాయితీని మండలంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాడ్గుల్ మండ
Read Moreఅధ్యక్షుడి మార్పు అధిష్టానం దృష్టిలో లేదు : కిషన్ రెడ్డి
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అధ్యక్షుడి మార్పుపై అధిష్టానం అలోచనే లేదన్నారు. కావాలనే తప
Read Moreత్వరలో హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ : కిషన్ రెడ్డి
RRR చుట్టూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు కేంద్రం అమోదం తెలిపిందిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు . ఈ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటిదని
Read More












