Telangana

ఈశాన్య రాష్ట్రాలకు తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు.. ప్రారంభించిన ప్రధాని

ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటిసారిగా గువాహటి-న్యూ జల్‌పైగురి మార్గంలో ప్రధాని మోడీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జె

Read More

తరుగు పేరుతో నిలువు దోపిడీ

నర్సాపూర్, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని  టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి

Read More

వేద పాండిత్యంలో చీకోడు వాసికి డాక్టరేట్

దుబ్బాక, వెలుగు: వేద పాండిత్యంలో విశేష కృషి చేస్తున్న దుబ్బాక మండలం చీకోడు గ్రామానికి చెందిన, వేద ధార్మిక సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండపాక కృష్ణమా

Read More

సీఎం కేసీఆర్ ​వల్ల రాష్ట్ర భవిష్యత్‌ వెనక్కి

తంగళ్లపల్లి, వెలుగు: దశాబ్ద కాలంపాటు దోచుకుని రాష్ట్ర భవిష్యత్తును వెనక్కి నెట్టిన ఘనత కేసీఆర్‌‌ది అని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకర్గ ఇన్&zwn

Read More

డీడీలు కడ్తలేరు! గొర్రెల పంపిణీ ఇన్​టైంలో ఉంటదో.. లేదోనని గొల్లకుర్మల అనుమానం

తొలివిడత అవకతవకలతో ఆలోచనలోపడిన లబ్ధిదారులు రెండో విడతలో  డీడీలు కట్టింది 15 శాతమే..  యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : రెండో విడత

Read More

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

పెనుబల్లి, వెలుగు: కొడుకులు లేని తండ్రికి కూతురే అన్నీ తానై తలకొరివి పెట్టింది. ఈ సంఘటన పెనుబల్లి మండలంలో ఆదివారం జరిగింది. వేంసూరు గ్రామానికి చెందిన

Read More

సింగరేణి ఆస్పత్రిలో ..మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంలోని సింగరేణి మెయిన్​హాస్పిటల్​లో ఆదివారం మోకాలు చిప్ప ఆపరేషన్​ను డార్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. కృష్ణ

Read More

108 సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి

హుజూర్ నగర్, వెలుగు : అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తున్న108 సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. ఆదివా

Read More

ట్విట్టర్ లో వీడియో ఆటో ప్లేను ఎలా డిసేబుల్ చేయాలంటే...

మీరు వై- ఫై లేదా మొబైల్ డేటా కనెక్ట్ అయిన వెంటనే ట్విట్టర్ లో వీడియోలు డిఫాల్ట్ గా ప్లే అవుతూ ఉంటాయి. అయితే వీటిని సెట్టింగ్స్ లో కొన్ని మెథడ్స్ ను యూ

Read More

శ్మశాన వాటికలో శివుడి విగ్రహం ఆవిష్కరణ

 అశ్వారావుపేట, వెలుగు: దాతల విరాళాలతో పట్టణంలోని గుర్రాల చెరువు రోడ్ లో ఉన్న హిందూ శ్మశాన వాటికలో పది అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏ

Read More

వడ్ల కొనుగోళ్లలో రూ.వెయ్యి కోట్ల స్కామ్​..కాంగ్రెస్ నాయకుడు మెన్నేని రోహిత్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లలో రూ.1000కోట్ల భారీ స్కామ్​ జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు మెన్నేని రోహిత్ రావు ఆరోపించారు. ఆది

Read More

మోడీ ప్రతిష్ఠ తగ్గించేందుకు ప్రతిపక్షాల కుట్ర ..బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

వేములవాడరూరల్, వెలుగు: ప్రతిపక్షాలు తమ కుటిలనీతితో ప్రధాని మోడీ ప్రతిష్ఠను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆర

Read More

ప్రజలకు దగ్గర అయ్యేందుకే మన్​కీ బాత్

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు సూర్యాపేట, వెలుగు: ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకున్నాక వ్యక్తిగతంగా ప్రజలకు దగ్గరయ్యే

Read More