Telangana
దళితబంధులో అవకతవకలపై ఏసీబీ, ఈడీ, డీజీపీకి బీజేపీ లేఖలు
దళితబంధులో అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఏసీబీ, ఈడీ, డీజీపీకి లేఖ రాసింది బీజేపీ. దళితబంధు అమలులో ఒక్కో ఎమ్మెల్యే రూ. 3 లక్షలు తీసుకుంటున్నారని పే
Read Moreతెలుగు రాష్ట్రాలలో నూతన విద్యా విధానం అమలు చేయాలి : దత్తాత్రేయ
వరంగల్ : పేదరిక నిర్మూలనలో విద్య ప్రముఖ పాత్ర పోషిస్తుందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇందుకోసం విద్యా విధానంలో సమూల మార్పులు తీస
Read Moreకేసీఆర్ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి: రఘునందన్ రావు
రాష్ట్రంలో జరుగుతోన్న అవినీతిపై సీఎం కేసీఆర్ మాట్లాడాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ఉందన
Read Moreసర్వర్ డౌన్ .. రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం
రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్ డౌన్ కావడంతో రిజస్ట్రేషన్ సేవలకు ఆటంకం కలిగింది. చాలా మంది రి
Read Moreకిడ్నీలో 154 రాళ్లు.. పగలగొట్టి.. విడగొట్టి బయటకు తీశారు
ఒక వ్యక్తి మూత్రపిండం నుంచి 154 రాళ్లు వెలికితీసిన షాకింగ్ ఘటన రామగుండంలో చోటుచేసుకుంది. డాక్టర్ రాఘవేంద్ర చెప్పిన వివరాలు ప్రకారం రామగుండ
Read Moreకాలేజీకి వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి రాలె.. గీతం విద్యార్థి అదృశ్యం
కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిన ఓ విద్యార్థి తిరిగి రాలేదు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అమీన్ పూర
Read Moreహాట్హాట్గా టీయూ వ్యవహారం!
వీసీపై ఏసీబీ విచారణకు ఈసీ లెటర్ ఆ అధికారం ఏసీబీకి లేదన్న వీసీ రవీందర్ గుప్తా భయపడుతున్న అకౌంట్స్ఆఫీసర్లు..! నిజామాబాద్,వెలుగు: తెలంగాణ
Read Moreఓపెన్ ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్లో అక్రమాలు
ఒకరికి బదులు మరొకరు రాసేందుకు రూ. 2,500 మిర్యాలగూడ, వెలుగు : ఈనెల 25వ తేదీన ప్రారంభమైన ఓపెన్ సొసైటీ ఇంటర్, టెన్త్ పరీక్షలు మిర్యాలగూ
Read Moreఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి?
హుస్నాబాద్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట టౌన్, సంగారెడ్డి టౌన్, చేర్యాల, వెలుగు: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేల పరిహార
Read Moreబీఆర్ఎస్ పక్కదారి!
బీఆర్ఎస్ పక్కదారి! అసైన్డ్ భూముల్లో వెలుస్తున్న అక్రమ కట్టడాలు సడలింపు ఆసరాగా తీసుకొని టెంపరరీ ఇండ్లు, డబ్బాల ఏర్పాటు ఇంట
Read More50 మంది చిన్నారుల పేరిట రూ. 5 వేల చొప్పున ఎఫ్డీ? నీలం మధు ముదిరాజ్
పటాన్చెరు, వెలుగు: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, పటాన్చెరు మండలం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గిఫ్ట్ ఏ స్మైల్కార్యక్రమంలో భాగంలో గురువారం
Read Moreమల్లన్న సాగర్తో ఆగమైపోతున్నం...ఊళ్లే ఉండలేకపోతున్నం
మల్లన్న సాగర్తో ఆగమైపోతున్నం...ఊళ్లే ఉండలేకపోతున్నం .ఊట నీళ్లతో ఇబ్బందులు.. సెప్టిక్ ట్యాంకుల నుంచి పాములు, తేళ్లు అదనపు టీఎంసీ కాల్వ ప
Read Moreఉద్యోగాలు రాక, ఉపాధి లేక భవిష్యత్తుపై ఆందోళన
ఇటీవల మంత్రి కేటీఆర్ తెలంగాణ ‘కూల్ రూఫ్ పాలసీ’ తీసుకొచ్చారు. గృహ నివాసాలపై వేసవి ఉష్ణోగ్రతల తీవ్రతను తగ్గించి, చల్లదనాన్ని ప్రసాదించేందుకే
Read More












