Telangana
గవర్నర్ను అడ్డు పెట్టుకుని .. తెలంగాణకు కేంద్రం అన్యాయం : హరీశ్రావు
నెట్వర్క్, వెలుగు: గవర్నర్ను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని రాష్ట్ర మంత్రి హరీశ్రావు విమర్శించారు.
Read Moreపేదలకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇయ్యాలె : అఖిలపక్ష నేతలు
షాద్ నగర్, వెలుగు: ప్రజలు నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్ నగర్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. మం
Read Moreఅధ్వానంగా గ్రేటర్ వరంగల్ డ్రైనేజీ సిస్టం
హనుమకొండ, వెలుగు: సీఎం కేసీఆర్ డల్లాస్ చేస్తానన్న వరంగల్ నగరంలో డ్రైనేజీ సిస్టం గతి తప్పింది. నగరంలో మురుగునీటి కాల్వలను కలిపే సమగ్రమైన వ్యవస్థ
Read Moreకాళేశ్వరం నీళ్లివ్వాలని రైతుల రాస్తారోకో
కొండపాక (కొమురవెల్లి), వెలుగు : సీఎం నియోజకవర్గమైన కొండపాక మండలంలోని బందారం దర్గా, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు కాళేశ్వరం నీళ్లివ్వాలని రైతులు, గ్రామస్తు
Read Moreబీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ అ
Read Moreఇంద్రకరణ్ రెడ్డి అవినీతిని ఆధారాలతో రుజువు చేస్తాం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఇంద్రకరణ్ రెడ్డి అవినీతిని ఆధారాలతో రుజువు చేస్తాం జిల్లాలో చెరువులు, భూముల కబ్జాలు చేసిండ్రు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని
Read Moreబీజేపీలోకి సీనియర్ లీడర్ మల్యాల రాజమల్లు
మంచిర్యాల, వెలుగు: మందమర్రి పట్టణానికి చెందిన సీనియర్ నాయకుడు మల్యాల రాజమల్లు మంగళవారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి సమక్షంలో
Read Moreఎంట్రప్రెనూర్లకు ఎక్సలెన్స్ అవార్డులు.
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) ఎంట్రప్రెనూర్లకు ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకోస
Read Moreమెడికో ప్రీతి మృతిపై సర్కారుకు హైకోర్టు నోటీసులు
కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం ప్రీతిది హత్యేనని ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేన్ అధ్యక్షుడు లేఖ
Read Moreపంట నష్ట పరిహారం ఇంకెప్పుడిస్తరు?
గత శని, ఆది వారాల్లో కురిసిన వర్షం, ఈదురుగాలులు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు మరోసారి విషాదం మిగిల్చినాయి. వేలాది ఎకరాల్లో వరి పంటతో పాటు, మొక్కజొన్న చ
Read Moreఎక్కువ డోసు ట్యాబ్లెట్పై తక్కువ డోస్ లేబుల్
థైరోనార్మ్ ట్యాబ్లెట్స్ మార్కెట్లోకి రిలీజ్ చేసిన అబాట్ కంపెనీ 88 ఎంసీజీకి బదులు 25 ఎంసీజీ లేబుల్&nbs
Read Moreకేసీఆర్కు కౌంట్ డౌన్ మొదలయింది.. బీజేపీ గెలుపు ఖాయం
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో జరిగిన నిరుద్యోగ మార్చ్ సభలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. నిరుద్యోగులపై
Read Moreతెలంగాణలో అకాల వర్షం.. ఏ రైతును కదిలించిన కన్నీరే
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. పంట చేతికొచ్చే దశలో వడగండ్లు కురిసి నష్టాన్ని మిగిల్చింద
Read More
-copy-(1)_1svfCHj6S4_370x208.jpg)











