Telangana
ఫామ్హౌస్ డీల్ కూపీ లాగుతున్న ఈడీ
చంచల్గూడ జైల్లో నందకుమార్ విచారణ ఇయ్యాల మరోసారి ఈడీ విచారణకు ఎమ్మెల్యే రోహిత్&zwn
Read Moreసిట్ దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు
సీఎంకు ఆడియో, వీడియోలు ఎక్కడి నుంచి వచ్చినయ్? కీలక వివరాలు బయటకు రావడమేంది? ఇట్లయితే సిట్ దర్యాప్తుపై నమ్మకం ఎట్లుంటది? స
Read Moreరాజ్భవన్ లో ఎట్ హోం.. హాజరైన ప్రముఖులు
హైదరాబాద్: రాజ్ భవన్ ఎట్ హోం విందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ తమిళి సై
Read Moreతన భూమిని లాక్కుంటున్నారని యువకుడి అఘాయిత్యం
సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం బోర్పట్లలో విషాదం చోటుచేసుకుంది. తన భూమిని లాక్కుంటున్నారని మనస్థాపంతో నందిశ్వర్ అనే యువకుడు ఆత్యహత్య చేసుకున్నాడ
Read Moreకేసీఆర్ కు ఆడియో,వీడియోలు నేనే ఇచ్చిన: రోహిత్ రెడ్డి
ఫాంహౌస్ కేసులో తాము అనుకున్నదే జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీలను వాడుతారని ముందే తెలుసని అన్నారు. న్యాయవ్
Read Moreసెస్ ఎన్నికల కౌంటింగ్ పూర్తి
రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) డైరెక్టర్ల ఎన్నిక పూర్తయింది. కొత్తగా ఎన్నికైన 15 మంది డైరెక్టర్ల వివరాలతో
Read Moreసిరిసిల్ల ‘సెస్’ కథేమిటంటే..
సిరిసిల్ల ‘సెస్’ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. వివిధ రాజకీయ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. ఇవాళ మీడియాల
Read Moreఫాంహౌౌస్ కేసు : తీర్పు వెంటనే అమలుచేయొద్దని హైకోర్టుకు ప్రభుత్వం విజ్ఞప్తి
ఫాం హౌస్ కేసు తీర్పుపై కేసీఆర్ సర్కారు అప్రమత్తమైంది. తీర్పును వెంటనే అమలు చేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించింది. కేసుకు సంబంధించి తీర్పు
Read Moreసెస్ ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తున్రు : బండి సంజయ్
సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల ఫలితాల్లో అధికారపార్టీ అ
Read Moreమందు కోసం భార్యలను మస్తు బుదగరిస్తున్రు : ఎర్రబెల్లి
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు తగ్గిపోయాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
Read Moreసెస్ ఫలితాలు: వేములవాడ రూరల్లో రీకౌంటింగ్
రాజన్న సిరిసిల్ల : సెస్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ రూరల్ ఫలితాలపై గందరగోళం నెలకొంది. బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించారని ఎన్నికల అధికారి మ
Read Moreశ్రీశైలంలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
కర్నూలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన ముగిసింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం పలు అభివృద్ధి కార్య
Read Moreమహిళలకు 3 లక్షల రుణం.. పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి : ఎర్రబెల్లి
జనగామ: మహిళలకు 3 లక్షల రూపాయల రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నామని, ఇందుకోసం తొలుత పైలట్ ప్రాజెక్ట్ గా పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంపిక చేశామని మం
Read More












