Telangana

హాథ్ సే హాథ్ జోడో: ఉత్తమ్ కు కొత్త బాధ్యతలు

ఇప్పటికే భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం చేపట్టనుంది

Read More

ఫామ్ హౌస్ ఫైల్స్ సిన్మా కేసీఆర్ తీసిండు : కిషన్ రెడ్డి

సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పేరుతో తీసిన సినిమా అట్టర్ ఫ్లాపైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అబద్ధాలు, గారడీ చేయడం కేసీఆర్కు వెన్నతో పెట్ట

Read More

బైక్ అడ్డం పెట్టిండని పొట్టు పొట్టు కొట్టుకున్రు

జనగామ జిల్లా పెంబర్తిలో పోకిరీలు రెచ్చిపోయారు. బైక్ అడ్డంగా పెట్టారని మొదలైన వాగ్వాదం రెండు వర్గాల మధ్య  ఘర్షణకు దారితీసింది. కర్రలు, ఇటుకలు, రాళ

Read More

నకిలీ మద్యం కేసు కీలక సూత్రధారి అరెస్ట్

రంగారెడ్డి : నకిలీ మద్యం కేసులో కీలక సూత్రధారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రిమా

Read More

చేవెళ్ల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

బడంగ్ పేట్ మున్సిపాలిటీ నాదర్గుల్లోని చేవెళ్ల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న  విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా

Read More

కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ :సునీల్ కనుగోలుకు మరోసారి సీఆర్పీసీ నోటీసులు

టీ కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని నో

Read More

గాడిదకు వినతిపత్రం ఇచ్చిన యువ రైతులు

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన యువ రైతులు వినూత్న నిరసన తెలిపారు. రైతాంగ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఆందోళన చేపట్టారు. తమ

Read More

కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిండు : రఘునందన్ రావు

రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణి చేస్తానన్న సీఎం కేసీఆర్ కోటి మంది తాగుబోతుల వీణగా మార్చారని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సిద్దిపేట కలెక్టరేట్

Read More

ధరణిలో లోపాల వల్లే రాష్ట్రంలో అల్లకల్లోలం

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మూడు హత్యలు ఆరు ఆత్మహత్యలు జరుగుతున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ధరణి లోపాల వల్లే

Read More

పట్టపగలు చోరీ.. గంటలోనే ఛేదించిన పోలీసులు

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలంలో పట్టపగలు జరిగిన చోరీని పోలీసులు గంటలోనే ఛేదించారు. పోగొట్టుకున్న సొమ్మును  బాధితుడికి భద్రంగా అందజేసి శభాష్

Read More

పొలం దున్ని, నాటేసిన మంత్రి ఎర్రబెల్లి 

రాష్ట్రానికి మంత్రైనా రైతు బిడ్డే అని నిరూపించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్వగ్రామం పర్వతగిరిలోని తన పొలాన్ని చూసేందుకు వెళ్లిన ఆయన రైతు

Read More

గుర్జకుంటలో ఉద్రిక్తత.. నిందితుడి ఇంటిపై రాళ్ల దాడి

దుండగుల చేతిలో హత్యకు గురైన జెడ్పీటీసీ శెట్టే మల్లేశం మృతదేహాన్ని స్వస్థలం సిద్దిపేట జిల్లా గుర్జకుంట గ్రామానికి తరలించారు. మల్లేశం హత్య నేపథ్యంలో గ్ర

Read More

ఈడీకి ఎలాంటి మెయిల్ పంపలేదు : పైలెట్ రోహిత్ రెడ్డి

ఈడీ విచారణకు హాజరుపై పైలెట్ రోహిత్ రెడ్డి స్పందించారు. విచారణకు హాజరయ్యే విషయంలో ఈడీకి తాను ఎలాంటి మెయిల్ పంపలేదని స్పష్టం చేశారు. ఫాం హౌస్

Read More