
ఇప్పటికే భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు పరిశీలకులను నియమించింది. తెలంగాణ పరిశీలకుడిగా గిరీష్ చోడంకర్ను ఏఐసీసీ నియమించింది. ఏపీ పరిశీలకుడిగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది.
పుదుచ్చేరి : హనుమంత రావు
మహారాష్ట్ర : పల్లం రాజు
అస్సాం : రంజీత్ రంజన్
బీహార్ : సుబోధ్ కాంత్ సహాయ్
ఛత్తీస్గఢ్ : అరుణ్ యాదవ్
ఢిల్లీ : డాక్టర్ మదన్ మోహన్ ఝా
గోవా : సాకే శైలజానాథ్
గుజరాత్ : హవేలీ
హర్యానా : సుభాష్ చోప్రా
హిమాచల్ ప్రదేశ్ : రఘువీర్ సింగ్ మీనా
జమ్మూ కశ్మీర్ : భరత్సింగ్ సోలంకి
జార్ఖండ్ : అర్జున్ భాయ్ మోద్వాడియా
కర్ణాటక : పృథ్వీరాజ్ చవాన్
మధ్యప్రదేశ్ : ప్రమోద్ తివారీలను ఏఐసీసీ నియమించింది