Telangana

మునుగోడులో 92శాతం పోలింగ్

మునుగోడులో చివరి రోజూ ఆగని ప్రలోభాలు మర్రిగూడెం, చండూర్​లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య కొట్లాట నియోజకవర్గంలోనే మకాం వేసిన నాన్​ లోకల్స్​

Read More

ఇంత దుర్మార్గమైన పోలీసులను ఇంతవరకు చూడలే: రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో మెజారిటీ తగ్గొచ్చేమో గానీ గెలుపు మాత్రం తనదేనని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

Read More

మునుగోడులో ఓటమి తప్పదని కేసీఆర్ కు అర్థమైంది: డీకే అరుణ

ప్రధాని గురించి మాట్లాడినంత మాత్రాన దేశ్ కి నేత కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు అడ్డుకున్నావు ? హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పద

Read More

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రెస్ మీట్ లో  సీఎం కేసీఆర్  చెప్పినవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంలో అమిత్ షా,

Read More

ప్రజాస్వామ్య హత్య దేశ పునాదులకే ప్రమాదం: కేసీఆర్

మునుగోడు ఎన్నికలో అసత్య ప్రచారాలు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును అందరూ గౌరవించాలని చెప్పారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల

Read More

కాళోజీ హెల్త్ వర్సిటీ డెంటల్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

వరంగల్ జిల్లా: డెంటల్ పీజీ కోర్సులో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మొదటి విడత నోటిఫికేషన్ జారీ చేసింది. ఎండిఎస్ మ

Read More

మునుగోడు బైపోల్ లైవ్ అప్డేట్స్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. చాలా పోలింగ్ కేంద్రాల్ల

Read More

మునుగోడు ఎన్నికతో బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఖతం: బండి సంజయ్

హైదరాబాద్: నెల రోజులు విచ్చలవిడిగా  డబ్బు, మద్యం పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ మంత

Read More

మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 3 గంటల వరకు 59.92శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 3 గంటల వరకు లక్షా 44 వేల 878 ఓట్లు పోలయ్యాయి.&n

Read More

మునుగోడు : పోలింగ్ను బహిష్కరించిన రంగంతండా వాసులు

నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం రంగం తండా గ్రామస్తులు ఉపఎన్నిక ఓటింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవంటూ ఫైర్ అయ్యారు.

Read More

మొరాయించిన ఈవీఎంలు.. చిన్నకొండూరులో నిలిచిపోయిన పోలింగ్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలు మొరాయించడంతో పోల

Read More

మునుగోడులోనే తిష్ట వేసిన సిరిసిల్ల జెడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ప్రలోభాలు, ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. విచ్చలవిడిగా డబ్బు, లిక్కర్ పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలు పెద్ద ఎ

Read More

మునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్: రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందని  బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడుకు ప్రజలకు అభివృద్ధి కావాలన్నారు. ధర్మం వైప

Read More