Telangana
రేపు నగరంలోకి రాహుల్ భారత్ జోడో యాత్ర
భారత్ జోడో యాత్ర రేపు హైదరాబాద్లో జరగనున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. దీనిని వాహనదారుల
Read Moreటీఎఎన్జీవో ఉద్యోగులపై ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు
మునుగోడులో టీఎన్జీవో ఉద్యోగులు సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. టీఎన్జీవో అధ
Read Moreకూలగొట్టడం బీజేపీ పని.. పేదల ఆకలి తీర్చడం టీఆర్ఎస్ పని : జగదీష్ రెడ్డి
మునుగోడులో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 15 రోజుల్లో కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని సవ
Read Moreరాజగోపాల్ రెడ్డి స్వార్ధం వల్లే ఉపఎన్నిక వచ్చింది : సత్యవతి
రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోతే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసం బీజేపీలో చేరి.. అభివృద్ధి, ఆత్
Read Moreమునుగోడులో 2.41 లక్షల ఓటర్లు.. 298 పోలింగ్ కేంద్రాలు : వికాస్ రాజ్
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వర
Read Moreటీఆర్ఎస్తో పొత్తు ఉండదు: రాహుల్ గాంధీ
దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను ప్రణాళికాబద్ధంగా నాశనం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్లు కలిసి ఒకరిద్దరికే కాంట్రాక్టులు కట్టబ
Read Moreవేములవాడ రాజన్నకు ఏటా 100 కోట్లు ఇస్తామన్న హామీ ఏమైంది ? షర్మిల
జగిత్యాల జిల్లా: కేసీఆర్ వేములవాడ రాజన్నకే శఠగోపం పెట్టారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దక్షిణ భారతంలో కాశీ లాంటి పవిత్ర పుణ్య
Read Moreనిజాం కాలేజీ వద్ద స్టూడెంట్స్ నిరసన
నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలలో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను కేవలం పీజీ విద్యార్థినులకు మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ ధర్నా ని
Read Moreకరీంనగర్లో ఖాళీ ప్లేట్లతో రోడ్డుపై విద్యార్థుల నిరసన
కరీంనగర్ : హాస్టల్ లో వంట మనిషి లేక వేళకు తిండిపెట్టడం లేదని శాతవాహన యూనివర్సిటీ బీఫార్మసీ విద్యార్థులు రోడ్డెక్కారు. హాస్టల్ లో పెడుతున్న తిండి
Read Moreఏ ఒక్కరితోనో తెలంగాణ రాలేదు : అందె శ్రీ
ఏ ఒక్కరితోనో తెలంగాణ రాలేదని, ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా మంది పోరాడారని ప్రముఖ కవి అందె శ్రీ అన్నారు. కేసీఆర్ కు ఎదురుమాట్లాడితే అడుగడుగునా అరెస్టులే
Read Moreఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని ముత్తిరెడ్డికి ఫోన్
మునుగోడు బైపోల్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేల రాజీనామాలు చేయాలంటూ ప్రజల నుంచి డిమాండ్స్ పెరుగుతున్నాయి. నియోజకవర్గ ప్రజలు వరుసగా ఎమ్మెల్యేలకు
Read Moreపార్లమెంట్ బిల్డింగ్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి: మహేశ్వర్ రాజ్
కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని.. పార్లమెంట్ భవన నామకరణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మహేశ్వర్ రాజ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ భవనానికి అం
Read Moreసభలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలే : రఘునందన్ రావు
సీఎం కేసీఆర్ దొంగలను వెంట బెట్టుకుని తిరుగుతున్నడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే ఆయన ప్రార్థనలు చే
Read More












