Telangana

కేసీఆర్ సభకు లక్ష మంది అనుకుంటే 40 వేలే వచ్చిన్రు

హైదరాబాద్, భువనగిరి, నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల నుంచి తరలింపు అయినా గ్రౌండ్ పూర్తిగా నిండలే సభలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన లెంక

Read More

మీటర్లు పెట్టెటోళ్లకు ఓట్లు గుద్దితే నన్ను పక్కకు జరిపేస్తరు : సీఎం కేసీఆర్

2018లో ప్రభాకర్‌‌ రెడ్డిని ఓడించినందుకే రోడ్లు రాలే ఇప్పుడు గెలిపిస్తే మునుగోడును గుండెల్లో పెట్టుకుంట..  బీఆర్​ఎస్​కు ఇక్కడి ను

Read More

రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ జీవోపై సంజయ్​ ఫైర్​

లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకే  రెండు నెలల క్రితమే జీవో ఇస్తే ఎందుకు బయటపెట్టలే  తప్పు చేసిండు కాబట్టే ప్రమాణం చేసేందుకు రాలే 

Read More

సీబీఐ ఎంట్రీపై రాష్ట్ర సర్కార్​ సీక్రెట్​ జీవో.. 

ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో వెలుగులోకి ఆగస్టు 30నే జీవో 51 జారీ చేసినట్లు కోర్టుకు చెప్పిన సర్కార్​ ఢిల్లీ లిక్కర్‌‌ స్కాం, కాళేశ

Read More

తెలంగాణ పర్యటనకు రానున్న ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల (నవంబర్ 12న)లో తెలంగాణ పర్యటనకు రానున్నారు. పెద్దపల్లి జిల్లా  రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ల

Read More

వర్సిటీల్లో ఏకపక్ష నిర్ణయాలు..ఆందోళన బాటలో అధ్యాపకులు, ఉద్యోగులు

హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లు వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు. పాలకమండళ్లల్లో ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు వివాద

Read More

కేసీఆర్ పరోక్షంగా ఓటమిని అంగీకరించారు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ లో ఓటమి భయం కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడులో ఓడిపోతామని పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారని ఆయన పేర్

Read More

పేలిన పటాకు.. స్క్రాప్ గోదాంలో మంటలు

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎరకలగడ్డ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పిల్లలు బాణసంచా పేలుస్తుండగా ప్రమాదవశాత్తు ఒక పటాకు వెళ్లి స్క్రాప

Read More

సీఎం డౌన్ డౌన్.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల నినాదాలు

మునుగోడులోని బంగారిగడ్డలో జరిగిన సీఎం కేసీఆర్ సభలో ఎస్సై, కానిస్టేబుల్ ఎంట్రన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులు నిరసన తెలిపారు. ఎంట్రన్స్ పరీక్షలో 22 ప్రశ్

Read More

హైదరాబాద్ లో సీవరేజ్ నిర్వహణలో నిర్లక్ష్యం.. సమగ్ర విచారణకు ఆదేశం

హైదరాబాద్ లో డ్రైనేజీ సమస్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ, అక్కడ అని కాదు.. సిటీలోని అన్ని ప్రాంతాల్లో ఇదే సమస్య ఉంది. సీవరేజ్ సమస్యపై జనం నుంచి GHMC కి ఫి

Read More

ఎమ్మెల్యేకు ఫోన్ చేసి రాజీనామా చేయమన్న వ్యక్తికి బెదిరింపులు

మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఫోన్ చేసి, రాజీనామా చేయమని కోరిన వ్యక్తిని టీఆర్ఎస్ నేతలు బెదిరించారు. రాజీనామా చేయమన్న వ్యక్తికి ఇవ

Read More

మధుసూదనాచారి కొడుకుపై హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి కొడుకు ప్రదీప్ కుమార్ తనను బెదిరించారంటూ హైకోర్టు న్యాయవాది నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను

Read More

మునుగోడులో కేఏ పాల్ వెరైటీ ప్రచారం

యాదాద్రి భువనగిరి జిల్లా:  మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రతిరోజు సామాన్యులలో ఒకడిలా రకరకాల వేషధారణల

Read More