Telangana
టీఎస్పీఎస్సీ సభ్యుల నియామక ఫైల్ ఇవ్వండి : హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మెంబర్స్ నియామక రికార్డులను ఇవ్వాలని
Read Moreమహవీర్ మెడికల్ స్టూడెంట్లను వేరే చోట సర్దుబాటు చేయండి : హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: గుర్తింపు రద్దు చేసిన మహవీర్ మెడికల్ కాలేజీలోని పీజీ స్టూడెంట్లను ఇతర కాలేజీల్లో సర్దుబాటుకు చర్యలు తీసుకోవ
Read Moreప్రైమరీ స్కూల్స్లో కష్టంగా మారిన ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు
హైదరాబాద్, వెలుగు: ఒకరు, ఇద్దరు టీచర్లు ఉన్న ప్రైమరీ స్కూల్స్లో ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు కష్టంగా మారింది. ఈ ప్రోగ్రామ్ లో పాఠాలు చెప్
Read Moreడబ్బు దొరికితే ఎందుకు బయటపెట్టలే: కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదని తెలిసే ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని కేంద్ర మంత్రి కిషన్ రె
Read Moreఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో.. ఆధారాల్లేవ్
పోలీసులు రూల్స్ ఫాలో కాలేదు పీసీ యాక్ట్ కేసు కింద పరిగణనలోకి తీసుకోలేం 41 సీఆర్పీసీ నోటీసు ఇచ్చి విచారణ జరపాల
Read Moreదేవరుప్పుల కస్తూర్భా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
జనగామ జిల్లా: దేవరుప్పల కస్తూర్భా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. 12 మంది విద్యార్థులు అస్వస్థతకు హాజరయ్యారు. విద్యార్థులను జనగాం ఏరియా హాస్పిట
Read Moreరాజ్ భవన్ పై అసత్య ఆరోపణలను ఖండించండి
హైదరాబాద్: రాజ్ భవన్ పై అసత్య ఆరోపణలను ఖండించాలని గవర్నర్ కార్యాలయ సిబ్బంది రాష్ట్ర ప్రజలను కోరారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు ప్రకటన వి
Read Moreజగిత్యాల జిల్లాలో రెండు రోజుల పాటు షర్మిల యాత్ర
ఆదిలాబాద్: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర రేపు జగిత్యాల జిల్లాలో ప్రవేశించనుంది. జగిత్యాల జిల్లాలో రెండు రోజుల పాటు షర్మిల యాత్ర క
Read Moreరుణమాఫీ కాకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు
మెదక్ జిల్లా: ప్రభుత్వం రుణ మాఫీ చేయకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు వస్తున్నాయి. క్రాప్ లోన్ రెన్యువల్ కోసం రైతులు బ్యాంక్ కు వెళితే థర్డ్ పార్టీ ష్యూ
Read Moreఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్కు ప్రజలు గుర్తుకొస్తరు: కిషన్ రెడ్డి
నల్గొండ: ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా గురువా
Read Moreనాగర్ కర్నూలు జడ్పీ మీటింగ్కు ఒకే ఒక్కడు
నాగర్ కర్నూల్: మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం రాష్ట్రం నలుమూలలా కనిపిస్తోంది. నెల రోజులుగా జిల్లాకు చెందిన కీలక నేతలంతా మునుగోడు చుట్టూ చక్కర్లు కొడుతున్న
Read Moreటీఆర్ఎస్, బీజేపీలు వ్యాపార సంస్థలుగా మారాయి: రాహుల్ గాంధీ
టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నాణేనికి బొమ్మ బొరుసు లాంటివని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజకీయాలను ధన ప్రమేయం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇవా
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంపై మాట్లాడొద్దంటూ కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష
Read More












