Telangana

టీఎస్​పీఎస్సీ సభ్యుల నియామక ఫైల్​ ఇవ్వండి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌ (టీఎస్​పీఎస్సీ) మెంబర్స్‌‌ నియామక రికార్డులను ఇవ్వాలని

Read More

మహవీర్‌‌ మెడికల్ స్టూడెంట్లను వేరే చోట సర్దుబాటు చేయండి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: గుర్తింపు రద్దు చేసిన మహవీర్‌‌ మెడికల్‌‌ కాలేజీలోని పీజీ స్టూడెంట్లను ఇతర కాలేజీల్లో సర్దుబాటుకు చర్యలు తీసుకోవ

Read More

ప్రైమరీ స్కూల్స్​లో కష్టంగా మారిన ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు

హైదరాబాద్, వెలుగు: ఒకరు, ఇద్దరు టీచర్లు ఉన్న ప్రైమరీ స్కూల్స్​లో ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు కష్టంగా మారింది. ఈ ప్రోగ్రామ్ లో పాఠాలు చెప్

Read More

డబ్బు దొరికితే ఎందుకు బయటపెట్టలే: కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదని తెలిసే ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని కేంద్ర మంత్రి కిషన్ రె

Read More

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో.. ఆధారాల్లేవ్​

పోలీసులు రూల్స్ ఫాలో కాలేదు పీసీ యాక్ట్ కేసు కింద పరిగణనలోకి తీసుకోలేం 41 సీఆర్‌‌‌‌పీసీ నోటీసు ఇచ్చి విచారణ జరపాల

Read More

దేవరుప్పుల కస్తూర్భా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్

జనగామ జిల్లా: దేవరుప్పల కస్తూర్భా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. 12 మంది విద్యార్థులు అస్వస్థతకు హాజరయ్యారు. విద్యార్థులను జనగాం ఏరియా హాస్పిట

Read More

రాజ్ భవన్ పై అసత్య ఆరోపణలను ఖండించండి

హైదరాబాద్: రాజ్ భవన్ పై అసత్య ఆరోపణలను ఖండించాలని గవర్నర్ కార్యాలయ సిబ్బంది రాష్ట్ర ప్రజలను కోరారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు ప్రకటన వి

Read More

జగిత్యాల జిల్లాలో రెండు రోజుల పాటు షర్మిల యాత్ర

ఆదిలాబాద్: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర రేపు జగిత్యాల జిల్లాలో ప్రవేశించనుంది. జగిత్యాల జిల్లాలో రెండు రోజుల పాటు షర్మిల యాత్ర క

Read More

రుణమాఫీ కాకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు

మెదక్ జిల్లా: ప్రభుత్వం రుణ మాఫీ చేయకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు వస్తున్నాయి. క్రాప్ లోన్ రెన్యువల్ కోసం రైతులు బ్యాంక్ కు వెళితే థర్డ్ పార్టీ ష్యూ

Read More

ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్కు ప్రజలు గుర్తుకొస్తరు: కిషన్ రెడ్డి

నల్గొండ: ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా గురువా

Read More

నాగర్ కర్నూలు జడ్పీ మీటింగ్కు ఒకే ఒక్కడు

నాగర్ కర్నూల్: మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం రాష్ట్రం నలుమూలలా కనిపిస్తోంది. నెల రోజులుగా జిల్లాకు చెందిన కీలక నేతలంతా మునుగోడు చుట్టూ చక్కర్లు కొడుతున్న

Read More

టీఆర్ఎస్, బీజేపీలు వ్యాపార సంస్థలుగా మారాయి: రాహుల్ గాంధీ

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నాణేనికి బొమ్మ బొరుసు లాంటివని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజకీయాలను ధన ప్రమేయం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇవా

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంపై మాట్లాడొద్దంటూ కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష

Read More