Telangana

నవంబర్ 12న రామగుండం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న మోడీ

RFCL ను సందర్శించిన కేంద్ర రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ పెద్దపల్లి జిల్లా: రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సి

Read More

ఓటుతో కేసీఆర్ అహంకారాన్ని అణచివేయాలి:తరుణ్ చుగ్

మునుగోడు ప్రజలు తమ ఓటుతో  కేసీఆర్ అహంకారాన్ని అణచివేయాలని బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్కు అహంకారం తలకెక్కిందని మండిపడ్డారు

Read More

‘దళిత బంధు’  పేరుతో  కేసీఆర్ మోసం చేస్తుండు: వివేక్ వెంకటస్వామి

నల్గొండ జిల్లా: సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అని మునుగోడు బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో న

Read More

రేణుకా చౌదరికి ముక్కుపుడక కుట్టిస్తానన్న మునుగోడు ఓటరు

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి ఓ మహిళా ఓటరు షాక్ ఇచ్చింది. సంస్థాన్ నారాయణపురంలో తనతో మాటా మ

Read More

ఢిల్లీలో 43 మంది MLAలను చీల్చేందుకు బీజేపీ కుట్ర:సిసోడియా

ఢిల్లీలో 43 మంది MLAలను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.  తెలంగాణలోనూ 100కోట్లతో ఎమ్మెల్యేల కొ

Read More

నిజాం షుగర్ ఫ్యాక్టరీ వద్ద వైఎస్ షర్మిల ధర్నా

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగిత్యాల జిల్ల

Read More

కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చుతామని 4 నెలల కిందటే అమిత్ షా చెప్పిండు: మంత్రి జగదీశ్ రెడ్డి

నల్గొండ జిల్లా: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అమిత్ షా మునుగోడుకు వచ్చిన ర

Read More

సీఎం కాకముందు కేసీఆర్ ఆస్తి ఎంత ?. ఇప్పుడెంత? : బాబుమోహన్

మునుగోడులోని చండూరు రోడ్డులో నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళనం  యాదాద్రి భువనగిరి జిల్లా: కేసీఆర్ దళితులకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని 

Read More

దొంగెవరో.. దొరెవరో ప్రజలకు తెలుసు: కేటీఆర్

హైదరాబాద్: దేవుళ్లపై ప్రమాణాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు అని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లే

Read More

కస్టడీలోకి డీఏవీ స్కూల్  నిందితులు

హైదరాబాద్: బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్  స్కూల్ ఘటన కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న డ్రైవర్ రజి

Read More

నీళ్ల బిందెలో నాగుపాము కలకలం

నాగులచవితి పర్వదినాన బిందెలో నాగుపాము కనిపించడం  కలకలం రేపింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని ప్రభాకర్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న నీళ్ల బిందెలో నాగు

Read More

బీజేపీ పిటిషన్.. ఫాం హౌస్ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే

ఫాం హౌస్ కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుపై స్టే విధించింది. నవంబర్ 4వ తేదీ

Read More

అప్పుల పాలైన రాష్ట్రాన్ని బాగుపరచాలంటే బీజేపీ పార్టీకి ఓటెయున్రి: రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశమంతా కూడా మునుగోడు వైపు చూస్తుందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 60 ఏళ్లు పోరాటం చేసి, 1200 మంది ప్రాణత్

Read More