Telangana

నిందితులను ట్రాప్ చేసింది మేమే: హైకోర్టులో ఏజీ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముందే ఫాంహౌజ్ లో సీసీ కెమెరాలు, ఆడియో రికార్డింగ్  ఏర్పాటు చేశారా అని  ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించ

Read More

కుల వృత్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది: జీవన్ రెడ్డి

నల్గొండ జిల్లా: కుల వృత్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని  కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. చండూర్ మండలం ఇడికూడ కాంగ

Read More

ప్రలోభాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: చాడ వెంకట్ రెడ్డి

కరీంనగర్: ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలను బయట పెట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి డిమాండ

Read More

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేంత అవసరం లేదు : కిషన్ రెడ్డి

ఎమ్మెల్యేల కొనుగోలుల విషయంలో తమకు సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎవరో ఏదో మాట్లాడితే మాకేంటి సంబంధమన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వందల

Read More

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై హైకోర్టు విచారణ

ఆర్ఎల్సికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆర్ ఎల్ సి కి హైకోర్టు ఆదేశించింది. సింగరేణి యాజమాన్యం మూడేళ

Read More

స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోండి... ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చట్ట విరుద్ధంగా వ్యవహరించారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

Read More

కేసీఆర్ డైరెక్షన్ లోనే ఆడియో లీక్ : బండి సంజయ్

కేసీఆర్ డైరెక్షన్ లో ఫాంహౌజ్ డ్రామా నడిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. యాద

Read More

ఎమ్మెల్యేల కొనుగోలుపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

న్యూఢిల్లీ:  ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలక

Read More

ఫిబ్రవరిలో డిగ్రీ, పీజీ పరీక్షలు

అన్ని యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి ఆదేశాలు హైదరాబాద్: డిగ్రీ, పీజీ పరీక్షలపై ఉన్నత విద్యా మండలి ఇవాళ కీలక ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ,

Read More

తడిబట్టలతో యాదాద్రిలో ప్రమాణం చేసిన బండి సంజయ్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమ

Read More

అజ్మీర్‌ దర్గాలో చాదర్‌ సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

రాజస్థాన్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ అజ్మీర్‌లోని ఖ్వాజా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాను సందర్శించారు. ఆమెకు దర్గా

Read More

జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

హైదరాబాద్: జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్టీజెన్ శివ చందర్ రెడ్డి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద 5 వేల రూ

Read More

హుజురాబాద్ ఆర్డీవో ఆఫీసు ఎదుట దళితబంధు కోసం ధర్నా

కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ ఆర్డీఓ ఆఫీసు ఎదుట దళితులు ఆందోళనకు దిగారు. దళితబంధుకు పొందడానికి తమకు అన్ని అర్హతలున్న దళితబంధును ఎందుకు ఇవ్వటం లేదంటూ ధర

Read More