Telangana
మునుగోడు ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు: పాల్వాయి స్రవంతి
టీఆర్ఎస్, బీజేపీలు అధికార, ధన బలంతో ఉప ఎన్నికలు గెలవాలనుకుంటున్నాయని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. హైదరాబాద్ మన్నెగూడలోని
Read Moreపోడు భూముల కోసం 2 గ్రామాల రైతుల మధ్య ఘర్షణ
మంచిర్యాల జిల్లా: పోడు భూముల కోసం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సోమేనపల్లి, నెన్నల మండలం కొనంపేట గ్రామాల మహిళా రైతులు ఘర్షణకు దిగారు. కారం పొట్లాలు
Read Moreతెలంగాణలో బౌద్ధ జైన కట్టడాలు
గౌతమ బుద్ధుడు కాలంలోనే తెలంగాణలో బౌద్ధ మతం ప్రవేశించింది. తెలంగాణలోని కొండపూర్, ధూళికట్ట, తిరుమలగిరి, గాజులబండ, ఫణిగిరి, నేలకొండపల్లి, లింగాలమెట్ట, ప
Read Moreకృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ
హైదరాబాద్, వెలుగు: అనుమతుల్లేకుండా నిర్మించే ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, వాటిని అడ్డుకోవాలని కృష్ణా బోర్డును తెలంగాణ
Read Moreఅమరవీరుల స్మారక స్తూపం గన్పార్క్
తెలంగాణ అమరవీరుల స్తూపం గన్పార్క్కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 1969లో ప్రారంభమైన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369మంది తెలంగాణవాదులు తమ ప్రాణాలను కోల్పోయా
Read More21 అంశాలతో బీజేపీపై చార్జ్షీట్ విడుదల
ప్రమాణాలతోనే అన్నీ పరిష్కారమైతే కోర్టులెందుకు?: మంత్రి కేటీఆర్ సమయం వచ్చినప్పుడు సీఎం అన్ని వివరాలు వెల్లడిస్తరు దొంగెవరో.. దొరెవరో.. ప్రజలకు త్వరల
Read Moreవరి కొనుగోలు కేంద్రాల ఊసే లేదాయె!
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా వర్షాకాలం సీజన్ లో 4 లక్షల 20 వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది. గత 10 రోజులుగా వరి కోతలు ఊపందుకున్నాయి. రైతులు రోడ్లపై ధాన్య
Read MoreTSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదల
హైదరాబాద్: TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదలైంది. ఈ మేరకు TSPSC అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల
Read Moreమంత్రి జగదీశ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
ర్యాలీలు, సమావేశాలు, టీవీ ఇంటర్వ్యూలకు దూరంగా ఉండండి: ఈసీ ఆదేశం హైదరాబాద్: మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సం
Read Moreయాదాద్రిలో 300 రూపాయల టికెట్ తో బ్రేక్ దర్శనం
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి దేవస్థానంలో ఈ నెల 31 నుండి వీఐపీ, వీవీఐపీ బ్రేక్ దర్శనాల సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు.
Read Moreనవంబర్ 1న హైదరాబాద్ కు రాహుల్ యాత్ర : అంజన్ కుమార్ యాదవ్
హైదరాబాద్: నవంబర్ 1న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంటుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. రాహుల్ యాత్రను
Read Moreకేసీఆర్ మాటలు నమ్మి మరోసారి మోసపోకండి: ఆర్టీసీ మాజీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి
నల్గొండ జిల్లా: సీఎం కేసీఆర్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ఆర్టీసి టీఎంయూ మాజీ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి మునుగోడు ప్రజలను,
Read Moreవాడుకొని వదిలేయడం కేసీఆర్ కు కామన్ : రాజగోపాల్
సీఎం కేసీఆర్ కు అందరిని వాడుకొని వదిలేయడం కామన్ అని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటికైన ఆయనకు బుద్ది చెప్పకపోతే నష్టపోతామన్నా
Read More












