Telangana
కేసీఆర్ హింసను ప్రోత్సహిస్తుండు : కిషన్రెడ్డి
‘‘మునుగోడులో ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. వారి అనుచరులను, గూండాలను తీసుకొచ్చి దాడులు చేస్తున్రు. రోజురోజుకు టీఆర్ఎస్ ఆగడాలు
Read Moreరైతులు ఆత్మహత్యలు చేస్కుంటున్నరు: రాహుల్
నిరుద్యోగులు గోస పడుతున్నరు పెద్ద చదువులు చదివినోళ్లు పిజ్జాలు డెలివరీ చేస్తున్నరు ధరణితో భూములను కేసీఆర్ గుంజుకుంటున్నరు ప
Read Moreనల్గొండ, యాదాద్రి జిల్లాల ఉద్యోగులకు ఫస్ట్కే జీతాలొచ్చినయ్
మునుగోడులోని 7 మండలాల వాళ్లకు పెండింగ్ బిల్స్ కూడా విడుదల పక్కనే ఉన్న సూర్యాపేట సహా ఇతర జిల్లాలకు మాత్రం ఏదీ లేదు మూడునాలుగేండ్లుగా ప్రతినెలా
Read Moreఈటల ప్రచారం చేస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
మునుగోడు మండలం పలివెల రణరంగం ఈటల రాజేందర్ గన్ మన్, పీఆర్వో, అనుచరులకు గాయాలు ప్రచార రథంతోపాటు ఆరు వాహనాల అద్దాలు ధ్వంసం ఘటన స్థలంలో టీ
Read Moreమునుగోడులో 80కేజీల చికెన్ తరలిస్తూ పట్టుబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు
మునుగోడులో ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచినట్లుగా తెలుస్తోంది. పసునూరు గ్రామంలో టీఆర్ఎస్ నేత వెంకటరెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
Read Moreరాజకీయ సర్వేల్లో ఆర్ఎస్ఎస్ పాల్గొనదు : కాచం రమేష్
మునుగోడు ఉప ఎన్నికపై ఆర్ఎస్ఎస్ సర్వే నిర్వహించిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నేత కాచం రమేష్ అన్నారు. మునుగోడులో ఆర్ఎస్ఎస్ ఎట
Read Moreమునుగోడులో ముగిసిన ప్రచారం
మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన ప్రచార ఘట్టం ముగిసింది. ఇవాళ చివరిరోజు కావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ విస్తృతం
Read Moreసుశీ ఇన్ ఫ్రా నుంచి డబ్బు బదలాయింపుపై ఆధారాల్లేవు : ఈసీ
సుశీ ఇన్ ఫ్రా నుంచి డబ్బుల బదలాయింపుపై ఎలాంటి ఆధారాలు లేవని ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పింది. 5కోట్ల 24లక్షల రూపాయలను.. వివిధ బ్యాంకు ఖాతాలకు మళ్లించార
Read Moreకేసీఆర్ డైరెక్షన్ లోనే దాడులు : రాజగోపాల్ రెడ్డి
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై జరిగిన దాడిని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే &nb
Read Moreఅసౌకర్యాలకు నిలయంగా సర్కార్ బడులు
సర్కార్ బడుల రూపు రేఖలు మార్చేస్తామంటూ చేపట్టిన 'మన ఊరు-మన బడి' పథకం నిధులు లేక పడకేసింది. దీంతో పాఠశాల భవన నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయ
Read Moreమునుగోడులో ప్రధాన పార్టీల విస్తృత ప్రచారం
మునుగోడు ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెరపడనుంది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో మున
Read Moreరేవంత్ రెడ్డి కారులో పోలీసుల తనిఖీలు
మునుగోడు ప్రచారానికి సాయంత్రానికి తెరపడనుంది. దీంతో బై పోల్ ప్రచారానికి అన్ని పార్టీల నేతలు క్యూ కట్టారు. మునుగోడుకు వచ్చి వెళ్లే వాహనాలను పోలీసులు అడ
Read Moreటీఆర్ఎస్పై ఎన్నికల సంఘానికి తరుణ్ చుగ్ ఫిర్యాదు
ఢిల్లీ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు బీజేపీ నేతల ఫో
Read More












