Telangana
ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి
మునుగోడులో బై పోల్ ఓటింగ్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Read Moreవెబ్ కాస్టింగ్ తో పోలింగ్ ను గమనిస్తున్నాం: సీఈఓ వికాజ్ రాజ్
మునుగోడు బై పోల్ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈఓ వికాజ్ రాజ్ తెలిపారు. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ తో పరిస్థితులను గమనిస్తున్నామని ఆయన చెప్పా
Read Moreప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలి : కూసుకుంట్ల
మునుగోడులో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగి
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత కథలాపూర్,వెలుగు: రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని జగిత్యాల జడ్పీ చైర్ పర్స
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
శబరిమలకు పాదయాత్ర బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ అయ్యప్ప ఆలయం నుంచి శబరిమలకు వెళ్తున్న స్వాముల పాదయాత్రను స్పీకర్
Read More57వ రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 57వ రోజు కొనసాగుతోంది. ఈ రోజు రుద్రారం గణేష్ మందిర్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. సంగారెడ్డిల
Read Moreఈటలపై దాడులకు నిరసనగా ఆందోళన
మునుగోడులో ఓడిపోతామని తెలిసే పథకం ప్రకారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై దాడి చేశారని బీజేపీ నేతలు టీఆర్ఎస్ లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా
Read Moreమాధవనగర్ ఆర్వోబీకి మోక్షం
మంజూరైన రెండేళ్లకు టెండర్లు పూర్తి నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ్ న
Read Moreఅర్థరాత్రి మునుగోడుకు బండి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
మునుగోడు ఎన్నిక నేపథ్యంలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. మునుగోడు ఓటర్లను టీఆర్ఎస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారన్న సమాచారంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణంలో అభివృద్ధి పనులు చాలా ఆలస్యంగా జరగడం పట్ల కలెక్టర్ అనుదీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని పలు వా
Read Moreఅరకొర సౌకర్యాలతో నడుస్తున్న భవిత సెంటర్స్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మానసిక, శారీరక దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలు అరకొర సౌకర్యాలతో కొనసాగుతున్నాయి. శారీరక దివ్యాంగులకు సేవలంది
Read More‘పాలిటెక్నిక్’లే ఇంజినీరింగ్ కాలేజీలు
తొలి విడత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు యోచనలో ప్రభుత్వం ఎన్ఈపీ అమల్లో భాగంగా అధికారుల కసరత్తు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు ఇం
Read More82 వేల టీచర్ పోస్టుల భర్తీ ఏమైంది?: ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 82 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు 10 నెలల క్రితం సీఎం కేసీఆర్&z
Read More












