Telangana

ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 

మునుగోడులో బై పోల్ ఓటింగ్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read More

వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ ను గమనిస్తున్నాం: సీఈఓ వికాజ్ రాజ్

మునుగోడు బై పోల్ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈఓ వికాజ్ రాజ్ తెలిపారు. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ తో పరిస్థితులను గమనిస్తున్నామని ఆయన చెప్పా

Read More

ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలి : కూసుకుంట్ల

మునుగోడులో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగి

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత   కథలాపూర్,వెలుగు: రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని జగిత్యాల జడ్పీ చైర్ పర్స

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

శబరిమలకు పాదయాత్ర బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ అయ్యప్ప ఆలయం నుంచి శబరిమలకు వెళ్తున్న స్వాముల పాదయాత్రను స్పీకర్‌‌‌‌‌‌

Read More

57వ రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 57వ రోజు కొనసాగుతోంది. ఈ రోజు రుద్రారం గణేష్ మందిర్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. సంగారెడ్డిల

Read More

ఈటలపై దాడులకు నిరసనగా ఆందోళన

మునుగోడులో ఓడిపోతామని తెలిసే పథకం ప్రకారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్​పై దాడి చేశారని బీజేపీ నేతలు టీఆర్ఎస్​ లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా

Read More

మాధవనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్వోబీకి మోక్షం 

మంజూరైన రెండేళ్లకు టెండర్లు పూర్తి నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా కేంద్రంలోని మాధవ్ న

Read More

అర్థరాత్రి మునుగోడుకు బండి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

మునుగోడు ఎన్నిక నేపథ్యంలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. మునుగోడు ఓటర్లను టీఆర్ఎస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారన్న సమాచారంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణంలో అభివృద్ధి పనులు చాలా ఆలస్యంగా జరగడం పట్ల కలెక్టర్​ అనుదీప్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని పలు వా

Read More

అరకొర సౌకర్యాలతో నడుస్తున్న భవిత సెంటర్స్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మానసిక, శారీరక దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలు అరకొర సౌకర్యాలతో కొనసాగుతున్నాయి. శారీరక దివ్యాంగులకు సేవలంది

Read More

‘పాలిటెక్నిక్’లే ఇంజినీరింగ్ కాలేజీలు

తొలి విడత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు యోచనలో ప్రభుత్వం ఎన్​ఈపీ అమల్లో భాగంగా అధికారుల కసరత్తు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు ఇం

Read More

82 వేల టీచర్ పోస్టుల భర్తీ ఏమైంది?: ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 82 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు 10 నెలల క్రితం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌&z

Read More