Telangana

వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి

రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించారు. పాలేరు ఏటి ఉద్ధృతికి ధ్వంసమైన కట్టడాలను, గండి

Read More

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజా సంక్షేమమే మా బాధ్యత: ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, మార్కెట్ కమిటీ చైర్మన్‌ల ప్రమాణ స్వీకారోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మ

Read More

పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

ధర్మపురి నియోజకవర్గానికి శాశ్వత సాగునీటి సమస్యలు తీర్చడానికి పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్&zwnj

Read More

Gold price today : రూ. 75 వేలకు చేరువైన బంగారం ధర

బంగారం ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి.  రెండు రోజల క్రితం 73 వేలకు దిగువన ఉన్న బంగారం ధరలు రెండు రోజుల నుంచి పెరుగుతోంది.   నిన్న ఒక్క రోజ

Read More

త్వరలోనే మంథనిలో స్కిల్ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

త్వరలోనే మంథనిలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మారు మూల గ్రామాల్లో ఉపాధి కల్పన కోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత

Read More

పార్టీ మారిన ఎమ్మెల్యేలు వణికిపోతున్నరు: కేటీఆర్

హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గడగడ వణుకుతున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండాపూర్ లో ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక

Read More

ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్..!

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల (సెప్టెంబర్) 20వ తేదీన మంత్రి మండలి సమావేశం కానుంది. స

Read More

వ్యవసాయ శాఖ సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించిన పోచారం

వ్యవసాయ శాఖ సలహాదారులుగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేశారు.  పబ్లిక్ గార్డెన్ లోని హార్టికల్చర్ ఆఫీసులో &

Read More

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై అటెంప్ట్ మర్డర్ కేసు

హైదరాబాద్: శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పోలీసులు మరో బిగ్ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఇష్యూలో ఎమ్మెల్

Read More

సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..4 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

నల్లగొండ: ఎగువ ప్రాంతాలనుంచి నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కు 68వేల 078 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా..4 క్రస్ట్ గేట్లు

Read More

సీతారాం ఏచూరికి నివాళి

వర్ని,వెలుగు: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి విప్లవ ఉద్యమానికి తీరని లోటు అని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్‌‌‌&z

Read More

కలుషిత నీరు తాగి..15 నిమిషాల్లోనే ఏడు గొర్రెలు మృతి

చేవెళ్ల: బారి ట్రక్కుల్లో వినియోగించే డెఫాయిల్ నీటిలో కలువడంతో.. ఆ కలుషిత నీటిని తాగిన గొర్రెలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన చేవెళ్ల మండలం ఇ

Read More

దేశం పోరాట యోధుడిని కోల్పోయింది : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: సీతారాం ఏచూరి భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఢిల్లీలో వామపక్ష యోధుడు, సీ

Read More