Telangana
రాత్రి 8 తర్వాత ట్రాఫిక్ పోలీసులు కనబడట్లే!
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సిబ్బంది నిర్లక్ష్యం కొరవడిన ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ నెలలుగా మేడ్చల్, మాదాపూర్జోన్ ట్రాఫిక్ డీసీప
Read Moreకవిత, కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కాంలో తీహార్లో జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ క
Read Moreలష్కర్ ఉజ్జయిని మహంకాళి హుండీ ఆదాయం రూ.75.30 లక్షలు
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ హుండీల లెక్కింపు పూర్తయింది. ఆలయ ఆవరణలో సోమవారం ఉదయం మొదలైన లెక్కింపు అర్ధరాత్రి ముగిసింది.
Read Moreగోల్కొండ కోటలో పంద్రాగస్టు రిహార్సల్స్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం గోల్కొండ కోటలో రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. మంగళవారం వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, స్కూల్ స్టూడెంట్లు,
Read Moreచెరువులను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులే... హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరిక
ఎల్బీనగర్/ఉప్పల్, వెలుగు: చెరువులు, కుంటలను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు
Read Moreఅపార్ట్మెంట్లలో డస్ట్ బిన్లు పెట్టించాలి... జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి
హైదరాబాద్, వెలుగు: శానిటేషన్కార్మికులు అపార్ట్మెంట్లలో డోర్ టూ డోర్ తిరగకుండా, అసోసియేషన్లతో మాట్లాడి ఒకచోట పెద్ద డస్ట్ బిన్ ఏర్పాటు చేయించాలని జీహె
Read Moreఅవయవ మార్పిడి సర్జరీల కేంద్రంగా సిటీ
యశోదా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి 35 మందికిపైగా పేషెంట్లతో ఆత్మీయ సమ్మేళనం సికింద్రాబాద్, వెలుగు : అవయవదానంతో వేరొకరికి కొత్
Read Moreరోడ్డెక్కితే ట్రా‘ఫికర్’
సిటీ రోడ్లపై నరకం చూస్తున్న వాహనదారులు వాన కురిసిన టైంలో సమస్య మరింత తీవ్రం నిన్న తెల్లవారుజామున కురిసిన వానకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్
Read More3 కిలోల గంజాయి పట్టివేత.. వ్యక్తి అరెస్ట్
ఘట్ కేసర్, వెలుగు : బైక్ పై గంజాయి తెస్తున్న వ్యక్తిని ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ జూపల్లి రవి తెలిపిన ప్రకారం.. మంగళవారం సా
Read Moreవెల్ఫేర్ హాస్టల్స్లో ఏసీబీ తనిఖీలు : 10 చోట్ల దాడులు.. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామన్న ఏసీబీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకుల హాస్టల్స్లో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. కొన్ని రోజులుగా వె
Read Moreట్రిపుల్ఆర్ కోసం వేగంగా భూ సేకరణ.. కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రీజనల్ రింగ్రోడ్డు కోసం సెప్టెంబర్ రెండో వారంలోగా భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ట్రిపుల్ ఆర్ భూ
Read Moreచెకప్ కు తీసుకెళ్తే.. చేతి వేళ్లకు ఇన్ఫెక్షన్
పీర్జాదిగూడ మిరాకిల్ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది నిర్వాకం బైఠాయించి ఆందోళనకు దిగిన బాధిత చిన్నారి కుటుంబసభ్యులు మేడిపల్
Read Moreహైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలి
షాద్ నగర్ థర్డ్ డిగ్రీ ఘటనలో పోలీసులపై అట్రాసిటి కేసు పెట్టి.. జాబ్ ల నుంచి తొలగించాలి పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్
Read More












