Telangna
అరవింద్ ఎక్స్పైరీ అయిపోయిన మందు : జీవన్ రెడ్డి
బీజేపీ పార్టీ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. బీజేపీ మతంతో రాజకీయం చేస్తుందని ఆరోపించారు. అరవింద
Read Moreహైదరాబాద్లో భారీగా నగదు పట్టివేత
హైదరాబాద్: దారుసలాం ప్రాంతంలో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుపడింది. పార్లమెంట్ ఎన్నికల తనిఖీల బృందం మంగళట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుసలా
Read Moreఅవిశ్వాసం నెగ్గిన మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నికపై సస్పెన్స్
నెలరోజుల్లో ఎన్నికలు నిర్వహించాలనే సంప్రదాయం మున్సిపల్ యాక్ట్లో ‘గడువు’ ప్రస్తావన లేదంటున్న ఆఫీసర్లు &nb
Read Moreఅదృశ్యమైన బిజినెస్ మేన్ ఆత్మహత్య,,!
తమిళనాడులో దారుణం జరిగింది. కుళ్లిపోయిన స్థితిలో ఒక వ్యాపారవేత్త డెడ్ బాడీ లభ్యమైంది. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని వరదరాజపురంలో నివాసం ఉంటున్
Read Moreఅలెర్ట్: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తు చివరి తేది నవంబర్ 15
జవహర్ నవోదయ విద్యాలయాల్లో( JNV) 2024-25 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తుల సవరణకు నవంబర్ 16,
Read Moreదీపావళి స్పెషల్ ట్రైన్స్.. సికింద్రాబాద్ నుంచి అన్రిజర్వుడ్ కోచ్లు
సికింద్రాబాద్: దీపావళి, ఛత్ పూజ్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్, బీహార
Read Moreతండ్రిని కొట్టి చంపిన కసాయి కొడుకు
నల్గొండ జిల్లాలో దారుణం హాలియా, వెలుగు: కని, పెంచి పెద్దచేసిన తండ్రిని కొడుకు కసాయిలా మారి రాయితో అతి దారుణంగా కొట్టి చంపాడు. ఈ హృదయవిదారక ఘటన
Read Moreకుల, వర్గ విభేదాలు లేవ్.. అందరం ఒకటే : కేంద్ర మంత్రి సాధ్వీ
గణేశ్ శోభాయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉంది హైదరాబాద్, వెలుగు: మనలో కుల, వర్గ విభేదా లు లేవని, మనమందరం ఒక్కటేనని కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ
Read More16 ఏండ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..
తెలిసీ తెలియని వయసులో యూపీ నుంచి తెలంగాణకు.. బేకరీ యజమాని చొరవతో పేరెంట్స్ దగ్గరకు.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘటన
Read Moreజీవో 111 రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
హైదరాబాద్, వెలుగు: జీవో 111ను రద్దు చేస్తూ బీఆర్ఎస్ సర్కారు ఇటీవలే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉగాండాతో పాటు
Read Moreనంబర్ వన్గా నిలుపుతం...కర్నాటక ప్రజలకు ప్రధాని మోడీ లేఖ
కన్నడిగులు నాపై చూపిన ప్రేమ అసమానం రాష్ట్రాన్ని తొలి స్థానంలో నిలపాలన్న నా సంకల్పానికి బలమిచ్చింది  
Read Moreదళితబంధుపై బీఆర్ఎస్ బందిపోట్ల దాడి
హైదరాబాద్, వెలుగు: ‘‘దళితబంధుపై బీఆర్ఎస్ బందిపోట్లు దాడి చేస్తున్నారు” అని పీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ మండిపడ్డారు. లబ్ధిద
Read Moreతెలంగాణకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణకు ప్రధాని మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 400 కోట్లతో బేగంపేట ఎయిర్ పోర్ట్ లో పౌరవిమానయాన పరిశోధన కేంద్రం(CARO) ఏర్పాటు చేయనున్నట
Read More