theft

చోరీ చేసి పారిపోతుంటే పట్టుకున్నరు

దంపతుల దగ్గరి నుంచి  రూ.8లక్షలున్న బ్యాగ్ ని  ఎత్తుకెళ్లిన యువకుడు పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద ఘటన

Read More

జల్సాల కోసం ఫోన్ల చోరీ.. ఆపై అరెస్ట్

సికింద్రాబాద్: జల్సాలకు అలవాటు పడి తేలికగా డబ్బు సంపాదించవచ్చన్న లక్ష్యంతో  సెల్ ఫోన్ చోరీకి పాల్పడిన ముగ్గురు యువకులను రాంగోపాల్ పేట పోలీసులు అరెస్ట్

Read More

బిర్యానీ కోసం  రెస్టారెంట్ కు కన్నం

ఎల్ బీ నగర్,వెలుగు: తెల్లవారుజాము వరకు ఫుల్లుగా తాగిన యువకులు ఎక్కడా తినడానికి ఫుడ్ దొరక్కపోవడంతో ఓ రెస్టారెంట్ తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి బిర్య

Read More

యూట్యూబ్ వీడియోలు చూసి స్కూటీ దొంగతనం

ఇద్దరు ఫుడ్ డెలివరీ బాయ్స్‌ ను పట్టుకున్న కీసర పోలీసులు ఇద్దరు ఫుడ్ డెలివరీ బాయ్స్ బైక్ లాక్ ఎలా తీయాలో యూట్యూబ్ లో వీడియోలు చూసి స్కూటీ దొంగతనం చేశార

Read More

లిఫ్ట్ అడిగి..నిలువు దోపిడీ

చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు. సిటీ శివారు ప్రాంతాలను టార్గెట్ చేసి దారిదోపిడీలకు పాల్పడుతున్నారు.  నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనదారుల వద్ద సెల్ ఫోన్ల

Read More

రైల్లో మాటల్లో పెట్టి బ్యాగ్ మాయం చేసింది: 20 తులాల బంగారం చోరీ

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ .. కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఓ మహిళాదొంగ చేతివాటం చూపించింది. ప్రయాణికురాలి బ్యాగును దొంగిలించి గ

Read More

దుర్గగుడిలో ఉద్యోగి చేతివాటం

విజయవాడ దుర్గగుడి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించాడు. దుర్గగుడిలో పని చేస్తున్న సింహాచలం అనే ఉద్యోగి ఆలయంలోని హుండీలో బంగారాన్ని చోరీ చ

Read More

వెంకన్న గుడిలో అర్ధరాత్రి దొంగ : కుక్క అరవడంతో….

హైదరాబాద్ ఓల్డ్ సిటీ సంతోష్ నగర్ లోని పురాత శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగతనానికి ట్రై చేశాడు ఓ దొంగ. దేవుడి సొమ్మునులను ఎత్తుకుపోవడానికి ప్రయత్

Read More

అమెరికా హిందూ దేవాలయాలలో వరుస దొంగతనాలు

అమెరికాలోని హిందూ గుడులల్లో వరుస దొంగతనాలు జరిగాయి. మే 17న కమ్మింగ్‌లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో, 18న అట్లాంటాలోని రివర్‌డేల్‌లోని ఆలయంలో పట్టపగలే దేవు

Read More

బస్సులో చోరీ…ఆటోలో పరారీ

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ జేబు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కె.రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బహుదూర్

Read More

శంకర్ మఠ్ లో దొంగలు.. నగలు మాయం

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక శృంగేరి పీఠం, తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రమైన నల్లకుంట శంకర మఠంలో దొంగలు పడ్డారు. ₹18 లక్షల విలువైన బంగారాన్ని మాయం చేసారు

Read More

యాక్సిస్ బ్యాంకు ఏటీఎం దగ్గర రూ.70 లక్షల చోరీ

హైదరాబాద్: నగర శివారులోని వనస్థలిపురంలో భారీ దోపిడి జరిగింది. ఏటీఎంలలో డబ్బులు నింపే సిబ్బంది దృష్టి మరల్చి ఏకంగా రూ.70 లక్షలను దుండగలు దోచుకున్నారు.

Read More

బావను మోసం చేసిన బావమరిది

జల్సాలకు అలవాటుపడ్డ ఓ వ్యక్తి సొంత బావను మోసం చెయాలని చూశాడు. నలుగురు దోస్తులతో కలిసి 50లక్షలు కాజేయాలని పన్నాగం పన్ని కటకటాల పాలయ్యాడు. సైఫాబాద్ ఏసీప

Read More