theft
తాళం వేసిన ఇంట్లో భారీ దొంగతనం : ఎస్ఐ గణేశ్
డిచ్పల్లి, వెలుగు : డిచ్పల్లి మండలం ఘన్పూర్లో శనివారం వేకువజామున భారీ దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంట్లో నుంచి నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. డిచ్
Read Moreవరుస హత్య కేసుల నిందితుడి అరెస్ట్
మహిళల వరుస హత్య కేసుల్లో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్డీసీపీ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని
Read Moreహైదరాబాద్ వ్యాపారి ఇంట్లో రూ.5 కోట్ల దోపిడీ
నమ్మకస్తులే నట్టేట ముంచుతున్న ఘటనలు సమాజంలో నిత్యం చూస్తున్నాం. దొంగ చేతికి ఇంటి తాళాలు ఇచ్చినట్లు యజమానులు సైతం కొందరికి ఇళ్లు అప్పజెప్పి పోతే తిరిగి
Read Moreపూజలు చేస్తమని చెప్పి.. బంగారం చోరీ
ఉప్పల్, వెలుగు: పూజలు చేస్తమని చెప్పి వృద్ధురాలిని నమ్మించిన ఇద్దరు వ్యక్తులు ఆమె బంగారు గొలుసుతో పరారైన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీస
Read Moreతుంగభద్రా నది తీరంలో..పంచలోహ ఉత్సవ విగ్రహాలు చోరీ
అయిజ, వెలుగు : మండలంలోని వేణి సోంపురం గ్రామ సమీపంలో తుంగభద్రా నది తీరంలో వెలసిన సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయ
Read Moreదర్జాగా బైక్ పై వచ్చి సెల్ ఫోన్ కొట్టేశారు
64 కళల్లో దొంగతనం కూడా ఒక కళ. ప్రస్తుత సమాజంలో అన్ని కళలతో ..చోర కళ కూడా పోటీపడుతుంది. దొంగతనం చేయడంలో ఆరి తేరాడో వ్యక్తి. రోడ్డుపై పడ్డానని లేచేందుకు
Read Moreజగిత్యాలలో చోరీ.. రూ.1.50 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
హోల్ సేల్ దుకాణంలో చోరీ చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఐటీసీ బ్రాండ్ సే
Read Moreఇంటి ఓనర్ కండ్లల్లో శనగపిండి కొట్టి.. గోల్డ్ చైన్ చోరీ
మూసాపేట, వెలుగు: ఇంటి ఓనర్ మెడలోని గోల్డ్ చైన్ను కొట్టేసిన వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపిన
Read Moreఏటీఎం నుంచి రూ.5 లక్షలు చోరీ
మూసాపేట, వెలుగు : మనీ డ్రా చేసేందుకు వచ్చిన వ్యక్తి ఏటీఎం మెషీన్నుంచి రూ.5 లక్షలు చోరీ చేసిన ఘటన కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల
Read Moreయాక్సిస్ బ్యాంకులో వింత దొంగతనం
రాష్ట్రంలో దొంగలు రోజు రోజుకు తెలివి మీరిపోతున్నారు. స్మార్ట్గా ఆలోచిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. యజమానుల కళ్లెదుటే..వారికే తెలియకుండానే దొంగతనాలు చే
Read Moreకొండగట్టు అంజన్న గుడిలో చోరీ.. ఆలయం మూసివేత
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. ప్రధాన ఆలయంలోని రెండు విగ్రహాలు చోరి చేశారు. 2 కిలోల స్వామి మకరతోరణం, అర్థమ
Read Moreపట్టపగలు చోరీ.. గంటలోనే ఛేదించిన పోలీసులు
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలంలో పట్టపగలు జరిగిన చోరీని పోలీసులు గంటలోనే ఛేదించారు. పోగొట్టుకున్న సొమ్మును బాధితుడికి భద్రంగా అందజేసి శభాష్
Read More










_WJLHZBXGMn_370x208.jpg)

