theft

శంకర్ మఠ్ లో దొంగలు.. నగలు మాయం

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక శృంగేరి పీఠం, తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రమైన నల్లకుంట శంకర మఠంలో దొంగలు పడ్డారు. ₹18 లక్షల విలువైన బంగారాన్ని మాయం చేసారు

Read More

యాక్సిస్ బ్యాంకు ఏటీఎం దగ్గర రూ.70 లక్షల చోరీ

హైదరాబాద్: నగర శివారులోని వనస్థలిపురంలో భారీ దోపిడి జరిగింది. ఏటీఎంలలో డబ్బులు నింపే సిబ్బంది దృష్టి మరల్చి ఏకంగా రూ.70 లక్షలను దుండగలు దోచుకున్నారు.

Read More

బావను మోసం చేసిన బావమరిది

జల్సాలకు అలవాటుపడ్డ ఓ వ్యక్తి సొంత బావను మోసం చెయాలని చూశాడు. నలుగురు దోస్తులతో కలిసి 50లక్షలు కాజేయాలని పన్నాగం పన్ని కటకటాల పాలయ్యాడు. సైఫాబాద్ ఏసీప

Read More

ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డాటా చోరీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌ధ‌కాల ల‌బ్ది దారుల డేటా మొత్తం చోరీ అయ్యిందన్నారు వైసీపీ ప్రతినిధి విజయసాయి రెడ్డి. ఓ ప్రైవేట్  కార్యాలయం

Read More

సెల్ ఫోన్ లోడ్ కొట్టేసి.. ఖాళీ కంటైనర్ వదిలారు

నెల్లూరు: సెల్ ఫోన్ తయారీ కంపెనీ నుంచి లోడ్ తో వెళ్తున్న లారీని కొందరు దుండగులు హైజాక్ చేశారు. లారీ కంటైనర్ లో ఉన్న ఫోన్లన్నీ కొట్టేసి ఖాళీ కంటైనర్ ను

Read More