TRS Government
TRS ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది
నాటి వంగవీటి హత్య తరహాలోనే ప్రభుత్వ కుట్రతోనే హైకోర్టు అడ్వకేట్ దంపతుల హత్యలు జరిగాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రశ్నించే గొంతులను మట్టు
Read Moreలక్షా 32 వేల ఉద్యోగాలిచ్చాం.. ఎక్కడైనా చర్చకు రెడీ
బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రం ITIR ప్రాజెక్టు ఎందుకు రద్దు చేసిందో చెప్పాలన్నారు. TRS ప్రభుత్
Read Moreరోహింగ్యాలకు పాస్పోర్ట్లు ఇవ్వడం దేశద్రోహమే
నిజామాబాద్: రోహింగ్యాలకు పాస్పోర్ట్లు ఇవ్వడం సిగ్గుచేటని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. జిల్లాలో దొంగ పాస్పోర్టుల వ్యవహారం హిందువులను కలవరపెడుతోందన్
Read Moreఫార్మా సిటీ పేరుతో రైతుల పొలాలను దోచుకుంటున్నరు
రంగారెడ్డి: ఫార్మా సిటీ పేరుతో పచ్చని పొలాలను కాలుష్యం చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎంపి రేవంత్ రెడ
Read Moreయువతా.. నిరుద్యోగ భృతి అంటూ కేసీఆర్ చేస్తోన్న మోసాన్ని తిప్పికొట్టండి
హైదరాబాద్: తెలంగాణ వచ్చాక టిఆర్ఎస్ పాలనలో ఎక్కువ నష్టపోయింది యువత, నిరుద్యోగులేనని మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు
Read Moreరెండేండ్లైనా నిరుద్యోగ భృతిపై మాటలేదు ముచ్చటలేదు
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగ భృతిపై టీఆర్ఎస్ హామీ ఇచ్చి రెండేండ్లయింది. ఇప్పటివరకు దీని గురించి పట్టించుకోలేదు. మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ
Read MoreTRS ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు
తెలంగాణలో TRS ప్రభుత్వం ఎన్నో రోజులు మనుగడ సాధించలేదన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. వరుస ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రతికూల ఫలితాలను సాధిస్తుండటంతో… TRS నేతల్లో
Read MoreGHMC ఎన్నికల ఫలితాలతో TRS ప్రభుత్వం పద్దతి మార్చుకోవాలి
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చూసైనా..TRS ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని సూచించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 100 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్
Read MoreTRS ప్రభుత్వం పడిపోతుంది.. KCR జైలు కి పోవడం పక్కా
హైదరాబాద్: తాను చావుకైనా భయపడనని.. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టే కేసులకు ఎందుకు భయపడుతానని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తనపై తప్పుడు
Read Moreకేసీఆర్ సర్కార్ అంతా మోసాలమయం
ఆల్విన్ కాలనీ: సీఎం కేసీఆర్ ఆరున్నరేండ్ల పాలనలో అందరినీ మోసం చేశారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆల్విన్ కాలనీలో బీజేపీ రోడ్ షోకు అర్వింద్ హాజరయ్య
Read Moreవరదల పేరుతో రూ.10 వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు
హైదరాబాద్: నగరంలో గ్రేటర్ ఎన్నికలు చూస్తుంటే దొరల పాలన తలపిస్తుందన్నారు కాంగ్రెస్ నేత రాములు నాయక్. ఎవరికీ సరిగా సమయం ఇవ్వకుండా తమ ఇష్టానుసారంగా
Read Moreవారందరికీ కేసీఆర్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి
టీఆర్ఎస్ ప్రభుత్వం వరద బాధితులను క్యూ లైన్లలో నిలబెట్టి అవమానపరుస్తుందని అన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వరద బాధితులు ఇంటి ద
Read Moreకూలీలుగా మారిన ఫీల్డ్ అసిస్టెంట్లు
ఆసిఫాబాద్, వెలుగు:15 ఏండ్లు ప్రజలకు ఉపాధి కల్పించిన వారికే ఇప్పుడు ఉపాధి లేకుండా పోయింది. సర్కారు నిర్ణయంతో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసి
Read More