tsrtc
ఆర్టీసీ నష్టాల జర్నీ..2 నెలల్లో రూ.600 కోట్లు లాస్
కరోనా ఎఫెక్ట్తో బస్సులు ఎక్కని జనం రోజుకు రూ. 2 కోట్లు మాత్రమే కలెక్షన్లు అవి డీజిల్కు కూడా సాల్తలేవంటున్న ఆఫీసర్లు హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీపై
Read Moreకోలుకోవట్లే.. పీకల్లోతు నష్టాల్లోకి ఆర్టీసీ
ఆర్టీసీని వరుస కష్టాలు వీడడం లేదు. కార్మికుల సమ్మె, లాక్డౌన్, డీజిల్ ధరల పెంపు వంటి సమస్యలు ఒకదాని వెంట ఒకటి రావడంతో నల్గొండ రీజియన్కు భారీ నష్ట
Read Moreకిరాయి బస్సులకు పైసలిస్తలేరు
3 నెలలుగా ఓనర్లకు అందని బిల్లులు 20 శాతం హైర్ బస్సులు కూడా తిప్పని ఆర్టీసీ 70 కోట్ల దాకా పేరుకుపోయిన బకాయిలు పైసల్లేవంటూ చేతులెత్తేసిన ఉన్నతాధికారులు
Read Moreఆర్టీసీ ఉద్యోగుల గోస..డ్యూటీ ఇయ్యక ఆబ్సెంట్ వేస్తుండ్రు
తక్కువ బస్సులు నడుస్తుండటంతో అందరికీ దొరకని డ్యూటీలు కండక్టర్లు, డ్రైవర్లు కొలువుకొచ్చినా లీవ్ కిందనే లెక్క లీవులు అయిపోతే ఆబ్సెంట్లు.. ఇప్పటికే సగం
Read Moreఆర్టీసీని కోలుకోకుండా చేస్తున్న కరోనా
రాష్ట్ర ఆర్టీసీని కరోనా కోలుకోకుండా చేస్తోంది. జిల్లాల నుంచి వచ్చే బస్సులు రోడ్డెక్కినా…ప్రయాణికులు మాత్రం బస్సెక్కుందుకు ఆసక్తి చూపడం లేదు. కరోనా
Read Moreఇక రోజంతా ఆర్టీసీ బస్సులు.. సిటీ బస్సులకు నో పర్మిషన్
ఆర్టీసీ బస్సులకు గురువారం నుంచి కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సిఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు జెబిఎస్
Read Moreసిటీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు
హైదరాబాద్, వెలుగు: సిటీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం శనివారం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది. 32 రూట్లలో సర్వీసులు ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్
Read Moreసిటీ బస్సుల కోసం పబ్లిక్ ఎదురుచూపులు
సిటీ బస్సులు స్టార్టయ్యాకే! ఆర్టీసీ సర్వీసులు నడిపే తీరుపై దృష్టి ఫిజికల్ డిస్టెన్సింగ్, శానిటేషన్ కు జాగ్రత్తలు స్టేషన్లలో టెంపరేచర్ చెకింగ్.. మాస్క
Read Moreబస్సుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించని జనం
లాక్డౌన్ వల్ల దాదాపు 56 రోజులుగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా లాక్డౌన్ నిబంధనల్లో కేంద్రం ఇచ్చిన సడలింపుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం బస్సులు
Read Moreతెలంగాణలో రేపటి నుంచి బస్సు సర్వీసులు!
లాక్డౌన్ వల్ల ఇన్నాళ్లూ బందున్న ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కే అవకాశముంది. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినేట్ భేటీలో ఆర్టీసీ రవాణాప
Read Moreఆర్టీసీకి రూ.450 కోట్లు నష్టం
హైదరాబాద్: లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు TSRTCకి దాదాపు రూ.450 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపారు రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్
Read More












