uae
కుక్క మొరిగిందా.. కరోనా ఉన్నట్టే
డాగ్స్తో కొవిడ్ రోగుల గుర్తింపు ఫిన్లాండ్ ఎయిర్పోర్టులో స్టార్ట్ వాసన చూసి 10 సెకన్లలో చెప్పేలా ట్రైనింగ్
Read Moreజాబ్ కోసం వెళితే.. 20 కోట్ల జాక్ పాట్
దుబయ్: సరదాగా చేసిన పని సంపదను తెచ్చిపెట్టింది. జాబ్ కోసం యూఏఈకి వెళ్లిన ఇండియన్.. లాటరీలో కోట్లు దక్కించుకున్నాడు. 20 కోట్ల వరకు జాక్ పాట్ కొట్టాడు.
Read Moreరేపే నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ సెర్మనీ.. మిస్సవనున్న రోహిత్
న్యూఢిల్లీ: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిష్టాత్మక ఖేత్ రత్న అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ పురస్కార వేడుక శనివారం జరగనుంది. అయితే
Read Moreహలో..దుబాయ్.. యూఏఈ చేరిన ఆరు జట్లు
తొలి రోజు హోటల్ బాల్కనీ, లాన్ లో కసరత్తులు దుబాయ్: ఎడాది దేశంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఎనిమిది ఫ్రాంచైజీల్లోఆరు జట్లు యూఏఈలో అడుగు పెట్టాయి. రాజస్తాన్
Read Moreగీత దాటొద్దు.. ఐపీఎల్ ప్లేయర్లకు బీసీసీఐ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఐపీఎల్ 13వ ఎడిషన్ కోసం యూఏఈ వెళుతున్న క్రికెటర్లు కరోనా ప్రొటోకాల్స్ బ్రేక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ హెచ్చరించింది. ఎన్నోఆటంకాల
Read Moreఐపీఎల్ ఫస్ట్ వీక్ కు ఫారిన్ క్రికెటర్లు మిస్
యూఏఈకి లేటుగా రానున్నఆసీస్, ఇంగ్లండ్ క్రికెటర్లు ఇరు జట్ల మధ్య సిరీసే కారణం ఐపీఎల్ ఫస్ట్ వీక్ మిస్సవనున్న ఆసీస్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార
Read Moreఐపీఎల్ ప్రాక్టీస్ కోసం నెట్ బౌలర్లు
చెరో 10 మందిని తీసుకెళ్తున్న సీఎస్కే, కేకేఆర్ ఏర్పాట్ల పరిశీలనకు బీసీసీఐ టీమ్ న్యూఢిల్లీ: సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ పర్మిషన్ రావడంత
Read Moreయూఏఈలో ఐపీఎల్కు ఓకే చెప్పిన కేంద్రం
సూత్రప్రాయ ఆమోదం తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ను యూఏఈలో నిర్వహించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ సూత్రప్రాయ ఆమోదం (ఇన్ప్రిన్సిపల్ అప
Read Moreనవంబర్ 1 నుంచి మహిళల టీ-20 క్రికెట్
న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా జరగబోయే మహిళల టీ20 చాలెంజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని ఇండియా ఉమెన్స్ (టీ20) టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పింది.ఐ
Read Moreఐపీఎల్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ : కీరోల్ ప్లే చేసిన దాదా
ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సెప్టెంబర్ 19నుంచి యూఏఈ లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇ
Read Moreఫ్యాన్స్ మధ్యలోనే ఐపీఎల్ ఆట !
ఇంటర్నేషనల్ క్రికెట్ రీస్టార్ట్ అయినా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతుండడంతో ఫ్యాన్స్ ఆటను మునుపటిలా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అయితే ఐపీఎల్
Read Moreమూడ్ ఆఫ్ ద నేషన్ను ఐపీఎల్ మారుస్తుంది
న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా ఐపీఎల్ పదమూడో సీజన్ జరగనుందని టోర్నీ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభిస్తే మె
Read Moreఐపీఎల్–2020 డేట్స్ కన్ఫామ్ : 3 వేదికలు..51 రోజులు
న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్–2020 డేట్స్ వచ్చేశాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్8 వరకు టోర్నీ జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పట
Read More