న్యూఢిల్లీ: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిష్టాత్మక ఖేత్ రత్న అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ పురస్కార వేడుక శనివారం జరగనుంది. అయితే రోహిత్తోపాటు అర్జున అవార్డు నెగ్గిన స్పీడ్స్టర్ ఇషాంత్ శర్మ యూఏఈలో ఉన్నారు. త్వరలో ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో ఈ ఇద్దరు క్రికెటర్స్ యూఏఈకి వెళ్లారు. ఈ నేపథ్యంలో నేషనల్ స్పోర్ట్స్ అవార్డు వేడుకను రోహిత్, ఇషాంత్ మిస్సవనున్నారు. వీళ్లిద్దరూ తర్వాత ట్రోఫీలను అందుకోనున్నారు. దేశంలోని తొమ్మిది లొకేషన్స్లోని వివిధ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రాల్లో అవార్డీలకు పతకాలు అందజేయనున్నారు. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ నుంచి వర్చువల్గా పాల్గొననున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చండీగఢ్, బెంగళూరు, పూణే, సోనేపట్, హైదరాబాద్, భోపాల్ సాయ్ సెంటర్స్లో ఈ వర్చువల్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ సెంటర్స్కు వెళ్లాల్సిన అవార్డీల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో సదరు ముగ్గురు ప్లేయర్ల కూడా కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు.
రేపే నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ సెర్మనీ.. మిస్సవనున్న రోహిత్
- ఆట
- August 28, 2020
లేటెస్ట్
- బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చు
- MS Dhoni: 23 రోజులు.. 2100 KM ప్రయాణం.. ధోని కలిసేందుకు అభిమాని సాహసం
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- ఏపీలో మొత్తం పోలింగ్ 81.86 శాతం.. దేశంలోనే ఇప్పటి వరకు ఇదే టాప్
- జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆక్సిజన్ మాస్క్ తో ఆస్పత్రిలో చికిత్స
- కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత
- V6 DIGITAL 15.05.2024 AFTERNOON EDITION
- Vidya Vasula Aham Trailer: పెళ్ళాం పెళ్ళామే..పేకాట పేకాటే..ఫుడ్డుని బెడ్డుని గొడవలతో కలపకూడదు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- భూమి హద్దు గొడవ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి