victim
పట్టపగలు చోరీ.. గంటలోనే ఛేదించిన పోలీసులు
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలంలో పట్టపగలు జరిగిన చోరీని పోలీసులు గంటలోనే ఛేదించారు. పోగొట్టుకున్న సొమ్మును బాధితుడికి భద్రంగా అందజేసి శభాష్
Read Moreకిడ్నాపైన ఆరుగంటల్లోగా అమ్మాయిని కాపాడాం : సుధీర్ బాబు
మన్నెగూడ కిడ్నాప్ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. కిడ్నాప్ అయిన ఆరు గంటల్లోగా బాధిత అమ్మాయిని రెస
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెబ్బెన సర్వేయర్
కొమురంభీం జిల్లాలో లంచం తీసుకుంటున్న ఓ సర్వేయర్ ను అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెబ్బెన మండలానికి చెంద
Read Moreహత్యకు గురైన బాలుడి కుటుంబానికి రేవంత్ పరామర్శ
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని మిట్టీబౌలీలో ఇటీవల కిడ్నాప్, హత్యకు గురైన పన్నెండేళ్ల బాలుడు రజాక్ ఖాన్ కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రె
Read Moreజగిత్యాల జిల్లాలో మూడు రోజుల్లో రెండు సూసైడ్ అటెంప్ట్లు
సోషల్ మీడియాలో యువకుడి సెల్ఫీ వీడియో జగిత్యాల జిల్లా మల్యాలలో ఘటన మల్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా మల్యాల ఎస్ఐ చిరంజీవి తనను వే
Read Moreప్రజావాణిలో న్యాయం కోసం ఆందోళనకు దిగిన బాధితుడికి అవమానం
వరంగల్ బల్దియాలో ఘటన వరంగల్సిటీ, వెలుగు : వరంగల్ బల్దియాలో సోమవారం జరిగిన ప్రజావాణిలో న్యాయం కోసం ఆందోళనకు దిగిన బాధితుడిని సెక్యూరిటీ గార
Read Moreజీడిమెట్ల విద్యుత్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
హైదరాబాద్: జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్టీజెన్ శివ చందర్ రెడ్డి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద 5 వేల రూ
Read Moreమానవత్వాన్ని చాటుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు సీఎం స్టాలిన్ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని దగ్గరుండి హాస్పిటల్ కు తరలించారు. చెన్నైలోని సచివాలయానికి వెళ్తు
Read Moreమితిమీరిన వేగం.. నలుగురి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
విశాలంగా ఎక్స్ ప్రెస్ హైవే.. చేతిలో బీఎండబ్ల్యూ కారు.. ఇంకేముంది ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దాదాపు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయారు. అం
Read Moreసమస్యను తీర్చండి.. లేదా చావనివ్వండి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: సమస్యనైనా తీర్చండి.. లేదంటే చావడానికి అనుమతైనా ఇవ్వండి అంటూ ఓ బాధితుడు కలెక్టరేట్ ముందు నిరసన తెలిపాడు. మహబూబ్నగర్జి
Read Moreటీఆర్ఎస్ది కాంట్రాక్టర్ల ప్రభుత్వం
టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల ప్రభుత్వమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి తీవ్రంగా విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భ
Read Moreఎలుకల దాడి బాధితుడు శ్రీనివాస్ మృతి
హైదరాబాద్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో గాయపడ్డ శ్రీనివాస్ మృతి చెందాడు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో రాత్రి 12గంటలకు చనిపోయినట
Read Moreపరిహారం ఇస్తమని హామీ ఇచ్చి.. కొత్త కథ చెప్తరా?
హైదరాబాద్, వెలుగు: రోడ్డు నిర్మాణం కోసం భూమి తీసుకొని బాధితుడికి పరిహారం చెల్లించకపోవడంతో అధికారులపై హైకోర్టు మండిపడింది. పరిహారం ఇస్తామని కోర్టులో హా
Read More