victim
పంద్రాగస్టు రోజున మహిళపై థర్డ్ డిగ్రీ..ఇద్దరు పోలీసులపై వేటు
హైదరాబాద్లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకుని చిత్ర హింసలు పెట్టిన ఘటన ప్రస్తుతం
Read Moreస్క్రీన్షేరింగ్ యాప్లతో బడా మోసం.. రూ.50వేలు మాయం
దేశంలో ఆన్లైన్ స్కామ్ల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీని వల్ల ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును క్షణాల్లో కోల్పోతున్నారు. అందుకు
Read Moreబీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కుమారులపై బంజారాహిల్స్ లో కేసు
ఓ మహిళకు చెందిన స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలతో బాధితుల ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు కుమారులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోద
Read Morecyber crime : ఫాస్ట్ డెలివరీకి ఆశ పడి.. లక్షన్నర పోగొట్టుకుంది
సైబర్ క్రైమ్.. దీని గురించి రాస్తే చరిత్ర అవుతుందేమో. నిత్యం ఎవరో ఒకరు ఏదో చోట బాధితులు డబ్బులు పోగొట్టుకోవడం.. పోలీసులను ఆశ్రయించడం ఇదే తంతు.
Read Moreఅంబులెన్స్ లో గుండెపోటు బాధితుడు.. రైల్వే గేట్ పడటంతో ఆలస్యం...
జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూతురును చూసేందుకు వచ్చిన ఓ తండ్రికి గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా రైల్వే గేట్ పడింద
Read Moreవీడిని ఏం చేసినా పాపం లేదు : కాలం చెల్లిన పదార్థాలతో... ఐస్ క్రీం తయారు చేస్తున్నాడు
ఏ వస్తువుకు అయినా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది.. ఈ సమయంలోపు దాన్ని ఉపయోగించాలి అని తేదీ వేస్తారు. ఆ సమయం ముగిసిన తర్వాత ఆ ఆహార పదార్థాలను పారేయాలి.. నాశనం
Read Moreడెడ్ బాడీలు ఉంచిన బడిని కూల్చేస్తున్నరు
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత శవాలను స్కూళ్లోనే భద్రపరిచిన్రు తరగతి గదిని తాత్కాలిక మార్చురీగా మార్చిన అధికారులు స్కూల్కు వచ్చేందుకు పిల్లలు భయపడు
Read Moreనేను చచ్చాక కూడా.. న్యాయం జరిగేది కాదు
నేను చచ్చాక కూడా.. న్యాయం జరిగేది కాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు షేజల్ ఆధారాలు ఉన్నా కేసు రిజిస్టర్ చేయడం లేదని ఆవేదన న్య
Read More50 ఏండ్లయినా పరిహారం ఇవ్వరా? : ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిమిత్తం సేకరించిన భూమికి బాధిత రైతులకు ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్
Read Moreప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ఆందోళన
మెడికో స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కళాశాల వద్ద ఏబీవీపీ సభ్యులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేఎంసీ గేట్ వద
Read Moreకుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఘటనపై కోర్టు సీరియస్
హైదరాబాద్ అంబర్ పేటలో ఇటీవల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన కోర్టు..
Read More25 వారాల గర్భం అయినా అబార్షన్కు ఓకే : ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: అత్యాచారానికి గురైన ఓ మైనర్ గర్భాన్ని తొలగించేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. సాధారణంగా 24 వారాలలోపు గర్భాన్ని తొలగించేందుకు
Read Moreఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసు: 10లక్షల పరిహారం ప్రకటించిన కేజ్రీవాల్
ఢిల్లీలో సంచలనంగా మారిన హిట్ అండ్ డ్రాగ్ కేసులో చనిపోయిన మహిళ తల్లితో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. బాధిత మహిళ కుటుంబానికి రూ.10 లక్షల
Read More