victims

నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన సింగరేణి సెక్యూరిటీ ఉద్యోగి

మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి సెక్యూరిటీ ఉద్యోగి ఒకరు జాబ్​ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ. అర కోటి వరకు వసూలు చేశాడు.

Read More

ఆస్తి నష్టం జరగలేదన్న ప్రభుత్వ వాదనలో నిజం లేదు

హైదరాబాద్: మూసీ వరదలతో నష్టపోయిన తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంకర్ నగర్, మూసానగర్ బస్తీవాసులు. వరద వచ్చిన ప్ర

Read More

ఏదుల రిజర్వాయర్​ నిర్వాసితుల ఆవేదన

వనపర్తి, గోపాల్ పేట వెలుగు : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్ కోసం ఎని

Read More

వరద సాయం కోసం బాధితుల ఎదురుచూపు

మూడు జిల్లాల్లోనే ఆఫీసర్ల సర్వే 35 వేలకుపైగా బాధిత కుటుంబాలుంటాయని అంచనా సంఖ్యను 20 వేల లోపు తగ్గించేలా ప్లాన్ ఇప్పటికీ నిధులు విడుదల చేయని ర

Read More

గోదావరి వరదతో సర్వం కోల్పోయిన బాధితులు

భద్రాద్రి కొత్తగూడెం/చర్ల/బూర్గంపహడ్​, వెలుగు :  గోదారి వరదల్లో ఇండ్లు మునిగి సర్వం కోల్పోయిన బాధితులు తల్లడిల్లుతున్నారు. ఇన్నాళ్లూ పునరావా

Read More

వరద సాయం ఎవరికిస్తారు? ఎలా ఇస్తారు? ఎప్పుడిస్తారు?

స్పష్టత ఇవ్వని రాష్ట్ర సర్కార్..  రూ.10 వేల పంపిణీపై నో గైడ్​లైన్స్ భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోనే పంపిణీకి ఏర్పాట్లు! పునరావా

Read More

ఎమ్మెల్యేను అడ్డుకున్న  ముంపు బాధితులు

ఇబ్రహీంపట్నం, వెలుగు: ముప్పై ఏండ్ల క్రితం తమకు పునరావాసం కింద ఇచ్చిన భూమిని వేరేవారికి అప్పజెప్పారని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లాలో  ముంపు బాధితులు

Read More

ఇంకా వరద నీటిలోనే ములుగు గ్రామాలు

తిండి, తిప్పలు లేక బాధితుల అవస్థలు భారీ వర్షాలకు ములుగు జిల్లా అతలాకుతలం ములుగు జిల్లా: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ము

Read More

ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు ఇస్తలేరు

హైదరాబాద్: ఏళ్లు గడుస్తున్నా తమకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించలేదని బాధితులు వర్షంలో నిరసన తెలిపిన ఘటన నాగోల్ బండ్లగూడలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా

Read More

భూములను వదులుకోం..అవసరమైతే కేసులు వేస్తాం

భూమాఫియా భూములను ఆక్రమిస్తే.. పోలీసులు వాళ్లకెందుకు మద్దతిస్తున్నారు..?  సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హనుమకొండ జిల్లా : గుండ్లసింగా

Read More

ఇల్లెందు ఎమ్మెల్యే తండ్రి భూ దందా

కాపాడాలంటూ బాధితుల దీక్ష మద్దతు తెలిపిన బీజేపీ  జిల్లా అధ్యక్షుడు కోనేరు భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఇల్లెందు ఎమ్మెల్యే భానోత్ ​హరిప

Read More

ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన ముంపు బాధితులు

ముంపు నష్టంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాం ముంపు బాధితులకు కేంద్ర మంత్రుల భరోసా న్యూఢిల్లీ: తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నీటి మునక (బ్య

Read More

ఢిల్లీకి బయలుదేరిన కాళేశ్వరం ముంపు బాధితులు

కాళేశ్వరం బ్యాక్ వాటర్ నష్టాలకు పరిహారం ఇవ్వడం లేదు నాలుగేళ్లుగా 15వేల ఎకరాల పంట నష్టపోతున్నాం మంచిర్యాల జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు నీటి మ

Read More