video conference
ఎక్కడికక్కడ చెక్ పోస్టులు.. 28వ తేదీ నుంచి 30 దాకా రాష్ట్రవ్యాప్తంగా డ్రై డే
320 చెక్పోస్టులు ఏర్పాటు సీఈసీ రాజీవ్కుమార్తో వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్, డీజీపీ హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలు,
Read Moreపొరపాట్లకు తావులేకుండా పోలింగ్ నిర్వహించాలి: నితేష్ వ్యాస్
మెదక్ టౌన్, కొండాపూర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ న
Read Moreనామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు చేయండి : కలెక్టర్ ఆర్వీ కర్ణన్
నల్గొండ అర్బన్, వెలుగు : నవంబర్ 3 నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల
Read Moreఇవాళ(సెప్టెంబర్ 24) కాచిగూడ-బెంగళూరు వందే భారత్
వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్, వెలుగు : తెలంగాణ నుంచి కర్నాటకకు వెళ్లే కాచిగూడ
Read Moreసైబర్ నేరాలను కట్టడి చేయాలి : డీజీపీ అంజనీకుమార్
డ్రగ్స్ సప్లయ్ , సైబర్ క్రైమ్ ను అరికట్టేందుకు కృషి చేయాలి హైదరాబాద్,వ
Read Moreగవర్నర్ ప్రశ్నలపై ప్రభుత్వ వివరణ.. ఏపీ తరహాలో ఆర్టీసీ విలీనం
ఆర్టీసీ బిల్లులపై గవర్నర్ తమిళిసై ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సమాధానలతో కూడిన లేఖను రాజ్భవన్ కార్యదర్శికి ప్రభుత్వం పంపింది. ఆర్టీస
Read Moreఆర్టీసీ యూనియన్ నేతలతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్
ఆర్టీసీ యూనియన్ నేతలకు రాజ్ భవన్ నుంచి పిలుపు వచ్చింది. ర్యాలీని నడిపిస్తున్న యూనియన్ లీడర్లు రాజ్ భవన్ లోకి రావాలని సిబ్బంది సూచించారు. యూనియన్
Read More21 రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 21న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం రానుందని సీఈఓ వికాస్ రాజ్&z
Read Moreఈశాన్య రాష్ట్రాలకు తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు.. ప్రారంభించిన ప్రధాని
ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటిసారిగా గువాహటి-న్యూ జల్పైగురి మార్గంలో ప్రధాని మోడీ వందే భారత్ ఎక్స్ప్రెస్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జె
Read Moreఅవినీతి లేదు..బంధు ప్రీతి లేదు.. 71 వేల మందికి ఉద్యోగాలు
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన దాదాపు 71వేల మందికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే 16వ తేదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్
Read Moreఆరు రాష్ట్రాల సీఎస్, డీజీపీలకు సీఈసీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు
Read Moreనేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం సమావేశం
దేశంలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నా
Read Moreదేశంలో కరోనాపై హైఅలర్ట్
దేశంలో కరోనా కేసులు మళ్లీ బుసులు కొడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో సర్వత్రా ఆందోళన మొదలైంది. అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులతో కేంద్ర
Read More












