voting

కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం

కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ జరగనుంది.  ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. 80 ఏ

Read More

పోలింగ్ డే ఆఫర్లపై బెంగళూరులో రచ్చ రచ్చ..

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఒక్కరోజే ఉండడంతో రాష్ట్రంలోని పలు హోటళ్లు ఓటర్లు ఆకర్షించేందుకు కొన్ని ప్రత్యేక ఆపర్లు ప్రకటిస్తున్నాయి. దీనికి&nbs

Read More

MLC Elections : చదివింది పదో తరగతి.. వేసింది గ్రాడ్యుయేట్ ఓటు

ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా... టీడీపీ, వైఎస్ఆర్పీసీ మధ్య అక్కడక్కడా చెదురుముదుర

Read More

టీచర్ ఎమ్మెల్సీకి కొనసాగుతున్న పొలింగ్

రాష్ట్రంలోని మహబూబ్ నగర్- రంగారెడ్డి -హైదరాబాద్ నియోజకవర్గాల్లో టీచర్ ఎమ్మెల్సీకి పొలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం2 గంటల వరకు మొత్తం 75.05 శాతం ఓటింగ్

Read More

భారత్ వైఖరికి విషమ పరీక్ష

ఉక్రెయిన్ నుంచి రష్యా సేనలు తక్షణం బేషరతుగా, పూర్తిగా వైదొలగాలని కోరుతున్న తీర్మానం ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో ఇటీవల ఓటింగ్ కు వచ్చినపుడు భార

Read More

ఢిల్లీ మేయర్ ఎన్నికకు కొనసాగుతున్న ఓటింగ్

ఢిల్లీ మేయర్ ఎన్నికకు ఓటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం వార్డు కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటును బ్యాలెట్‭ల

Read More

ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు యువ ఓటర్లే : రాజీవ్ కుమార్

94 కోట్లకు పైగా ఓటర్లు ఉన్న మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గల దేశం. గత సార్వత్రిక ఎన్నిక(2019)ల్లో 67.4 శాతం ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్

Read More

గుజరాత్లో మొదలైన రెండో దశ పోలింగ్

గుజరాత్ లో  రెండో దశ పోలింగ్ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. 14 జిల్లాల పరిధిలోని 93 అసె

Read More

గుజరాత్ లో ముగిసిన చివరిదశ ఎన్నికల ప్రచారం

గుజరాత్ లో చివరిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం చేశాయి. ఈనెల 5న ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభ

Read More

రాజ్ సమాధియాలా గ్రామంలో ఎన్నికల ప్రచారానికి నో పర్మిషన్

గుజరాత్ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మామూలుగా ఎన్నికలంటేనే ప్రచారాలు నిర్వహించడం, డబ్బు, మద్యం లాంటివి పంపిణీ చేయడం, ఓటర్లను ప్రలోభాలకు

Read More

ఐఓఏ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌లో సింధు, గగన్‌‌‌‌కు ఓటు హక్కు

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ పీవీ సింధు, వెటరన్‌‌‌‌ షూటర్‌‌‌&zw

Read More

హిమాచల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న 105ఏళ్ల వృద్ధురాలు

హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలోని చురాలో 105 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చురా అసెంబ్లీ నియోజకవర్గంలోని లధన్ పోలింగ్ స్టేషన్ లో 1

Read More

ప్రతి ఒక్కరూ ఓటింగ్ పాల్గొనాలని హిమాచల్ ఓటర్లకు ప్రధాని మోడీ విజ్ఞప్తి

హిమాచల్​ప్రదేశ్​లోని 68 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకొని, రికార్డు సృష్టించాలని ప్రధాని మోడీ పిలుప

Read More