టీచర్ ఎమ్మెల్సీకి కొనసాగుతున్న పొలింగ్

టీచర్ ఎమ్మెల్సీకి కొనసాగుతున్న పొలింగ్

రాష్ట్రంలోని మహబూబ్ నగర్- రంగారెడ్డి -హైదరాబాద్ నియోజకవర్గాల్లో టీచర్ ఎమ్మెల్సీకి పొలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం2 గంటల వరకు మొత్తం 75.05 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్... సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. 

మహబూబ్ నగర్ జిల్లా 64.32 %

నాగర్ కర్నూల్ జిల్లా 81.72 %

వనపర్తి జిల్లా 76 85 %

గద్వాల్ జిల్లా 88.48 %

నారాయణపేట్ జిల్లా 81.33 %

రంగారెడ్డి జిల్లా 65.50 %

వికారాబాద్ జిల్లా 79.94 %

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 68.44%

హైదరాబాద్ జిల్లా 68.83 %