Warangal

వరంగల్ ఎంజీఎంలో పాము..పరుగులు తీసిన పేషెంట్లు

వరంగల్: నగరంలోని ఎంజీఎం ఆసుపత్రి పాములకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఆసుపత్రిలోకి తరచుగా పాములు వస్తుండటంతో పేషెంట్లు, సిబ్బంది భయభ్రాంతులకు గురవు

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

అట్టహాసంగా అథ్లెటిక్స్ పోటీలు వరంగల్ జేఎన్ఎస్ స్టేడియంలో ప్రారంభమైన స్టేట్ చాంపియన్ షిప్ ఈవెంట్స్ జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

నగామ, వెలుగు: వరి కోతలు షురూ అయినా కొనుగోలు సెంటర్లు తెరవక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని సర్కారు చెప్పినా

Read More

పులి చర్మం అమ్మబోతూ పోలీసులకు చిక్కిన ఆరుగురు

భూపాలపల్లి అర్బన్, వెలుగు: చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పామేరు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఓ చిరుత పులిని చంపారు. పులి చర్మం ఒలిచి, మహారాష్ట్రలో అమ్మడానికి వ

Read More

భద్రకాళి రాజగోపురం డిజైన్ ఖరారు

వరంగల్‍, వెలుగు: వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో రాజగోపురం డిజైన్ ఖరారైంది. కంచి కామాక్షి, యాదాద్రి కంటే పెద్దదిగా దీనిని నిర్మించనున్నారు. ఇ

Read More

ఓరుగల్లు కోట భూముల కబ్జా వెనుక ప్రజాప్రతినిధుల హస్తం !

ఓరుగల్లు కోట భూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల అండతో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. పురావస్త

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

నష్టాల్లో వరి రైతు,కోత ఖర్చులు డబుల్​  జనగామ, వెలుగు:  చెడగొట్టు వానలకు  చేతికి  అందివచ్చిన పంటలు నేలకొరిగాయి. జిల్లాలో

Read More

వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణ పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

వరంగల్: వేయి స్తంభాల గుడి  పునర్నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్

Read More

వర్ధన్నపేట మున్సిపాలిటీలో రూ.3 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు

ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో మొక్కలు నాటేందుకురూ. 15 లక్షలు ఖర్చయ్యాయట! వర్ధన్నపేట మున్సిపాలిటీలో రూ.3 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఆటోలు, ఫాగ

Read More

వరంగల్ కలెక్టరేట్ ఎదుట 40 మంది రైతుల ధర్నా

తమ భూములను కౌలుకు తీసుకొని రెవెన్యూ అధికారుల అండదండలతో పట్టాలు చేయించుకున్నారంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ రైతులు ఆరోపించారు.  వరం

Read More

ములుగు జిల్లాలో ఇసుక లారీల వల్ల ట్రాఫిక్ సమస్య

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఇసుక లారీల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. భద్రాచలం – వెంకటాపురం రాష్ట్ర రహదారిపై ఇసుక లారీలను ఇష్టారాజ్

Read More

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ఎగ్జామ్

ఉదయం పదిన్నర గంటలకు మొదలైన గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. 503 పోస్టుల భర్తీకి జరగిన ఈ పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ భారీగానే ఏర్పాట్లు చేసింద

Read More

ఆట స్థలాల పేరుతో నిధులు స్వాహా!

బోర్డులు తప్ప ఫెన్సింగ్ లేదు, సౌకర్యాలు లేవు! రూ.50వేల పనికి రూ.లక్షలు స్వాహా! క్షేత్రస్థాయిలో తనిఖీ చేయని ఆఫీసర్లు నిర్వహణ లేక గ్రౌండ్లలో మళ

Read More