Warangal

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఎంపీ పసునూరి దయాకర్ వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ సిటీలోని పేదలకు త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేస్తామని ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. అ

Read More

టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలె

పేదల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్రమంత్రి బీఎల్ వర్మ అన్నారు. పార్లమెంట్ ఆవాస్ యోజనలో భాగంగా హన్మకొండలో ఆయన పర్యటించారు. ప్రాథమ

Read More

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు నిరసన సెగ

ఎల్కతుర్తి, వెలుగు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో నిరసన సెగ తగిలింది. ఆయన బుధవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​తో క

Read More

ఒక్కో సర్టిఫికేట్​ కు రూ.50 వేల నుంచి లక్ష వసూలు 

ఫెయిలైన స్టూడెంట్లకు ఫేక్​ సర్టిఫికేట్లు ఒక్కో సర్టిఫికేట్​ కు రూ.50 వేల నుంచి లక్ష వసూలు  ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఆరుగురు స్ట

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిగ్నల్స్ పనిచేయక బైక్ యాక్సిడెంట్ ముగ్గురికి తీవ్ర గాయాలు హనుమకొండ, వెలుగు: ట్రాఫిక్​ సిగ్నళ్లు పని చేయకపోవడం.. జంక్షన్​ లో ఉన్న సిబ్బంది నిర్ల

Read More

వరంగల్ లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు

వరంగల్: గ్రేటర్ వరంగల్  భద్రత కోసం ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు పనిచేయకుండా పోయాయి. ప్రమాదాలు జరిగినా గుర్తించే అవకాశం లేకుండాపోయింది. సీసీ కెమెరా

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు

నర్సంపేట, వెలుగు: నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ తీరుపై తోటి ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్(టీపీవో) పరకాల ఇన్ చార్

Read More

ములుగు మున్సిపాలిటీపై అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

ములుగు, వెలుగు: ములుగు జిల్లా కేంద్రం ఎట్టకేలకు మున్సిపాలిటీగా మారింది. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో మొట్టమొదటి తాలుకాగా ఉన్న ములుగును.. ప్రత్యేక రాష్ట్

Read More

కాళోజీ స్ఫూర్తితోనే రాజకీయంగా ఎదిగా

హన్మకొండ: తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక కాళోజీ నారాయణ రావు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. శుక్రవారం కాళోజీ 108వ జయంతిని పురస్కరించుకొన

Read More

నిమజ్జనం కోసం వరంగల్ లో ట్రాఫిక్ ఆంక్షలు

వరంగల్ : వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నట్లు అధికారులు త

Read More

జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం

హన్మకొండ: ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా అధికారులను ఆదేశించారు. గురు

Read More

విద్యార్థులు ఒకర్నిచూసి మరొకరు భయపడ్డారు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పుడ్​ పాయిజన్​ ఘటన పెద్ద ఇష్యూనే కాదని టీఆర్​ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. విద్యా

Read More

పిల్లలకు పురుగుల అన్నం పెడుతుండ్రు

అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ ఘటనపై పేరేంట్స్ మండిపాటు భయంతో విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్న పేరేంట్స్

Read More