
WATER
ఏపీ అవసరానికి మించి నీళ్లు వాడుకుంది: తెలంగాణ
కృష్ణా బోర్డుకు తేల్చిచెప్పిన తెలంగాణ త్రీమెంబర్ కమిటీ సమావేశానికి డుమ్మా హైదరాబాద్, వెలుగు: తాగునీటి కోసం ఐదు టీఎంసీలు కావాలని
Read Moreపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో 50 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్య
Read Moreమాస్టర్ ప్లాన్లను దాస్తున్నరెందుకు?
భారతదేశంలో పెద్ద గ్రామాలు పట్టణాలు అవుతున్నాయి. పట్టణాలు నగరాలు అవుతున్నాయి. అన్నీ రాజధాని నగరాలు పెరుగుతున్నాయి. కానీ, ఢిల్లీ నుంచి గళ్లీ దాకా ఈ పెరు
Read Moreకజిరంగా నేషనల్ పార్క్లోకి వరద
గువాహటి: అసోంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. సుమారు లక్షమంది ప్రజలు వరదనీటిలో చిక్కుకుపోయారు. మరోవైపు వరదనీరు కజిరంగ
Read Moreపంజాబ్, హర్యానాలో తగ్గిన వరదనీరు
చండీగఢ్: పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టిందని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రెండు రాష్ట్రాల అధికార
Read Moreభగీరథ నీళ్లు రాక నాలుగు నెలలైంది : సర్పంచ్ పెండ్యాల రవీందర్రెడ్డి
మండల సభలో సర్పంచ్ ఆగ్రహం కమలాపూర్, వెలుగు : తమ గ్రామానికి 4 నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేద
Read Moreహామీల అమలులో ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి
కోహెడ, వెలుగు : నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ హామీల అమలులో విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి
Read Moreతెలంగాణలో గోదావరికి జలకళ
భద్రాచలం, వెలుగు : గోదావరి నదికి వరద పోటెత్తడంతో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. భద్రాచలం వద్ద శుక్రవారం స్నాన ఘట్టాలను తాకింది. బుధ, గురువారాల్లో భా
Read Moreసుప్రీంకోర్టును తాకిన వరద.. నీట మునిగిన రాజ్ఘాట్, ఐటీవో క్రాసింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో యమునా నది ఉధృతి తగ్గుతున్నప్పటికీ లోతట్టు ప్రాంతాలు ఇంకా వరదలోనే చిక్కుకున్నాయి. ఇంద్రప్రస్థా డ్రెయిన్ రెగ్యులేటర్ &n
Read Moredelhi flood : ఎర్రకోటను తాకిన యమునా వాటర్.. 2 కిలోమీటర్లు వచ్చిన వరద
వర్షాలు లేవు.. అయినా ఇప్పుడు ఢిల్లీ మునిగింది. 45 ఏళ్ల తర్వాత యమునా నది ఉగ్రరూపానికి ఢిల్లీ వీధులు నదిలా మారాయి. నదీ పరివాహక ప్రాంతాలు మాత్రమే కాదు..
Read Moreగోదావరిలో 3,396 టీఎంసీల నీళ్లున్నయ్: సీడబ్ల్యూసీ
అందులో ఉమ్మడి ఏపీ కోటా 1,486 టీఎంసీలు హైదరాబాద్, వెలుగు: గోదావరి నదిలో 3,396 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది.
Read Moreగాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు
రామడుగు, వెలుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి రాజరాజేశ్వర(మిడ్మానేరు)డ్యామ్కు నీటిని మంగళవారం కాళేశ్వరం ప్రాజ
Read Moreడెడ్ స్టోరేజీ దగ్గరలో ‘సాగర్’
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం అడుగంటిపోతున్నది. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా, ప్రస్తుతం 519.60 అడుగులు ఉన్నది. ఎగు
Read More