WATER

హనుమకొండ జిల్లాలో ఇండస్ట్రీల ఇష్టారాజ్యం

   పాలిషింగ్ కోసం పెద్దమొత్తంలో కెమికల్స్ వాడకం     వ్యర్థాలన్నీ కాల్వలు, బహిరంగ ప్రదేశాల్లోకి విడుదల &

Read More

నిర్మల్ జిల్లాలో భూమిలో పెరిగిన నీటిశాతంతో పంటలకు కలుపు బెడద

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలతో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన గడ్డి పంటలను మింగేస్తోంది. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలకు ఈ గడ్డి న

Read More

మూసీ నదిలో ప్రమాదకర స్థాయిలో కోలిఫాం బ్యాక్టీరియా

హైదరాబాద్, వెలుగు: మూసీలో కాలుష్యం ఏటేటా పెరిగిపోతోంది. నది తీర ప్రాంతంలో భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. డయేరియా, ఇతర అనారోగ్య సమస్యలకు

Read More

పర్యాటకులను కనువిందు చేస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు డ్రోన్ దృశ్యాలు

శ్రీశైలం ప్రాజెక్టు అందాలు కనువిందు చేస్తున్నాయి. 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో.. డ్యామ్ అందాలు ఆకర్షి్స్తున్నాయి.  కృష్ణమ్మ పరవళ్

Read More

కొడంగల్లో నీటమునిగిన కాలనీలు

వికారాబాద్ జిల్లా: కొడంగల్ లో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. బాలాజీ నగర్, కుమ్మరివాడ సహా పలు కాలనీల్లో ఇళ్లల

Read More

‘కృష్ణా‘పై పర్యవేక్షణ మరిచిన కేఆర్ఎంబీ

కేటాయించిన నీళ్లకన్నా 5శాతం ఎక్కువే తీసుకుంటున్నది ఉన్న టెలిమెట్రీలు పనిచేస్తలే..కొత్తవి పెడ్తలే నిర్వహణ పట్టించుకోని మెకట్రానిక్స్ సంస్థ

Read More

మెదక్​ జిల్లాలో ఇష్టారీతిన కంపెనీ రసాయన వ్యర్థాల విడుదల

మెదక్​ జిల్లాలోని కొన్ని ఫ్యాక్టరీల నిర్లక్ష్యంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇష్టారీతిన రసాయన వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ విడుదల చేస్తుండటంతో గ

Read More

ఈత కొడుతూ బీఎస్పీ నేతల నిరసన

వికారాబాద్: అండర్ గ్రౌండ్  బ్రిడ్జి నిర్మాణంలో లోపాలున్నాయంటూ  బీఎస్పీ నేతలు వినూత్నంగా నిరసనకు దిగారు. వరద నీరు చేరి స్విమ్మింగ్ పూల్లా మా

Read More

జింబాబ్వే టూర్లో ఉన్న క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

జింబాబ్వే టూర్లో ఉన్న టీమిండియాకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. జింబాబ్వేలో నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో..బాత్ రూముల్లో గంటలు గంటలు ఉంటూ నీ

Read More

40 వేల ఎకరాలకు ఆగిన సాగునీటి సరఫరా

సంగారెడ్డి/పుల్కల్, వెలుగు :  జిల్లాలోని  పుల్కల్​ మండల పరిధిలో 29.917 టీఎంసీల కెపాసిటీతో ఉన్న సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 28.323 టీఎంసీ

Read More

56 దవాఖాన్లపై వరద ప్రభావం..అధికారుల అలసత్వం

హైదరాబాద్, వెలుగు: వరద నీటిలో మునిగిన దవాఖాన్లను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ఆరోగ్యశాఖ అధికారులు ఆలస్యం చేస్తున్నారు. మంథనిలో మునిగిన 50 బెడ్ల

Read More

జూరాల ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద

జూరాల ప్రాజెక్టుకు లక్షా 13వేల క్యూసెక్కుల వరద ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి జోగులాంబ గద్వాల జిల్లా: జోగుల

Read More

వరంగల్ ముంపు కాలనీల్లో ఇళ్లకు తాళాలు

ఎన్‍టీఆర్‍ కాలనీలో నడుంలోతు నీరు  ఆరెంజ్‍ అలర్ట్ ప్రకటించిన అధికారులు  టెన్షన్​ పడుతున్న జనాలు  వరంగల్‍, వె

Read More